ETV Bharat / state

తాళమేస్తే ఖతమే... ఒకేరోజు ఎనిమిది ఇళ్లలో చోరీలు - robbaries in nagarkarnool

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని పలు చోట్ల ఒకేరోజు వరస దొంగతనాలు చోటుచేసుకున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు.

నాగర్​ కర్నూల్​లో ఒకే రోజు వరుస దొంగతనాలు
author img

By

Published : Nov 8, 2019, 6:20 PM IST

నాగర్​ కర్నూల్​లో ఒకే రోజు వరుస దొంగతనాలు

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని నిన్న ఒక్క రోజులోనే తాళాలు వేసి ఉన్న 8 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లలో దాదాపుగా 13తులాల బంగారం, 25 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.

అందరూ ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఎంత సొమ్ము పోయిందన్న విషయం తేలాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?

నాగర్​ కర్నూల్​లో ఒకే రోజు వరుస దొంగతనాలు

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని నిన్న ఒక్క రోజులోనే తాళాలు వేసి ఉన్న 8 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లలో దాదాపుగా 13తులాల బంగారం, 25 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.

అందరూ ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఎంత సొమ్ము పోయిందన్న విషయం తేలాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?

Intro:tg_mbnr_09_05_manavaharam_rally_vo_ts10053 డిమాండ్ల సాధనకై ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు మానవహారాన్ని ఏర్పాటు చేశారు సమ్మె శిబిరం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన కార్మికులు ఆర్డిఓ కార్యాలయం పాలిటెక్నిక్ మీదుగా చౌరస్తాకు చేరుకున్నారు రాజు చౌరస్తాలో అరగంటపాటు మానవహారాన్ని ఏర్పాటు చేసిన కార్మికులు ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని పేర్కొన్నారు ఈరోజు 12:00 వరకు కార్మికులు ఉద్యోగాల్లో చేయాలని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను కార్మికులు పట్టించుకోరని తమ ఉద్యోగాలు తమకు దక్కుతాయని నాయకులు కార్మికులకు సూచించారు


Body:tg_mbnr_09_05_manavaharam_rally_vo_ts10053


Conclusion:tg_mbnr_09_05_manavaharam_rally_vo_ts10053
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.