నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వానతో పట్టణంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. రహదారులపై నీరుచేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు రావడంతో కాలనీవాసువు అవస్థలు పడుతున్నారు.
ఇదీ చూడండి :పందులకు అడ్డాగా మారిన పాలమూరు జిల్లా కేంద్రం