ETV Bharat / state

'బీరు, బిర్యానీకి ఓటును అమ్ముకోవద్దు' - voter awareness programme in nagar kurnool conducted by etv bharat

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవి భారత్ ఆధ్వర్యంలో నిర్వహించి ఓటరు అవగాహన సదస్సులో పవిత్రమైన ఓటును బీరు, బిర్యానీ, మద్యం, డబ్బుకి అమ్ముకోవద్దని అధికారులు సూచించారు.

voter awareness
'బీరు, బిర్యానీకి ఓటును అమ్ముకోవద్దు'
author img

By

Published : Jan 8, 2020, 12:18 PM IST

Updated : Jan 8, 2020, 12:54 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవి భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రతీ ఒక్కరి హక్కు అని... అందరూ ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు తెలిపారు.

ఓటు వేయకపోతే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతామని... నాయకులను నిలదీసి అడగాలంటే కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. పవిత్రమైన ఓటును బీరు, బిర్యానీ, మద్యం, డబ్బుకి అమ్ముకోవద్దని చెప్పారు. దేశ భవితవ్యం యువత చేతుల్లోనే ఉందని కళాశాల ఉపాధ్యాయులు గుర్తు చేశారు. ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో మేము భాగస్వాములమవ్వడం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందం వ్యక్తం చేశారు.

'బీరు, బిర్యానీకి ఓటును అమ్ముకోవద్దు'

ఇవీ చూడండి: పోలీస్​ స్టేషన్​లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవి భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన ప్రతీ ఒక్కరి హక్కు అని... అందరూ ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు తెలిపారు.

ఓటు వేయకపోతే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతామని... నాయకులను నిలదీసి అడగాలంటే కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు. పవిత్రమైన ఓటును బీరు, బిర్యానీ, మద్యం, డబ్బుకి అమ్ముకోవద్దని చెప్పారు. దేశ భవితవ్యం యువత చేతుల్లోనే ఉందని కళాశాల ఉపాధ్యాయులు గుర్తు చేశారు. ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో మేము భాగస్వాములమవ్వడం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందం వ్యక్తం చేశారు.

'బీరు, బిర్యానీకి ఓటును అమ్ముకోవద్దు'

ఇవీ చూడండి: పోలీస్​ స్టేషన్​లో గాజుముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం

Intro:TG_MBNR_6_7_ETV BHARAT_VOTER_AVARENES_VOB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవి భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు...ఓటు అనేది మన రాజ్యాంగం కల్పించిన మన హక్కు దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులన్నారు.ఓటు వేయకపోతే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతామని... నాయకులను నిలదీసి అడగాలంటే కచ్చితంగా ఓటు వేయాలి అప్పుడే వారిని ప్రశ్నించగలమన్నారు. పవిత్రమైన ఓటును బీరు, బిర్యానీ, మద్యం,మణికి అమ్ముకో వద్దని వారన్నారు. కళాశాల ఉపాధ్యాయులు దేశ భవితవ్యం యువత చేతుల్లోనే ఉందని వారు గుర్తు చేశారు.ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో మేము భాగస్వాములమవ్వడం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందం వ్యక్తం చేశారు.......VOB
byte:- ప్రశాంత్ కళాశాల విద్యార్థి


Body:TG_MBNR_6_7_ETV BHARAT_VOTER_AVARENES_VOB_TS10050


Conclusion:TG_MBNR_6_7_ETV BHARAT_VOTER_AVARENES_VOB_TS10050
Last Updated : Jan 8, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.