ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ - ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ

ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేసి బాధ్యతగా పని చేయాలని ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ
author img

By

Published : Oct 1, 2019, 2:58 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో ప్లాస్టిక్​ను నిషేధించాలని మహిళా సంఘాలు, అంగన్​వాడీ టీచర్లు ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పురపాలక కమిషనర్ వెంకటయ్య ఈ ర్యాలీని ప్రారంభించారు. పట్టణ పురవీధుల నుంచి మహిళా సంఘాలు, అంగన్​వాడీ కేంద్ర టీచర్లు, నగర పంచాయతీ సిబ్బంది, పోలీసులు రోడ్లపై ర్యాలీ చేశారు. ప్లాస్టిక్ నిషేధించాలని నినాదాలు చేశారు.

నగర వాసులతో, మహిళా సంఘాలతో ప్లాస్టిక్​ని నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని వివిధ దుకాణాలు, వైన్ షాపులు, కూరగాయల యజమానులు ప్లాస్టిక్ నిషేధించాలని కమిషనర్ వెంకటయ్య కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటయ్య, సీఐ వెంకట్​రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ. వెంకటరమణ, ఎస్ఐలు, పట్టణ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే వాతావరణం కాలుష్యమవుతుందన్నారు స్థానిక సీఐ వెంకట్ రెడ్డి. అంగన్​వాడీ కేంద్రాల సూపర్​వైజర్లు కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ

ఇదీ చూడండి : బాల భీమురాలు పుట్టింది.. చిరునవ్వులు పూయించింది!

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్​లో ప్లాస్టిక్​ను నిషేధించాలని మహిళా సంఘాలు, అంగన్​వాడీ టీచర్లు ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పురపాలక కమిషనర్ వెంకటయ్య ఈ ర్యాలీని ప్రారంభించారు. పట్టణ పురవీధుల నుంచి మహిళా సంఘాలు, అంగన్​వాడీ కేంద్ర టీచర్లు, నగర పంచాయతీ సిబ్బంది, పోలీసులు రోడ్లపై ర్యాలీ చేశారు. ప్లాస్టిక్ నిషేధించాలని నినాదాలు చేశారు.

నగర వాసులతో, మహిళా సంఘాలతో ప్లాస్టిక్​ని నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని వివిధ దుకాణాలు, వైన్ షాపులు, కూరగాయల యజమానులు ప్లాస్టిక్ నిషేధించాలని కమిషనర్ వెంకటయ్య కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటయ్య, సీఐ వెంకట్​రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ. వెంకటరమణ, ఎస్ఐలు, పట్టణ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే వాతావరణం కాలుష్యమవుతుందన్నారు స్థానిక సీఐ వెంకట్ రెడ్డి. అంగన్​వాడీ కేంద్రాల సూపర్​వైజర్లు కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ

ఇదీ చూడండి : బాల భీమురాలు పుట్టింది.. చిరునవ్వులు పూయించింది!

tg_nzb_03_01_eenadu_etv_avagahana_avb_ts10136 ********************************************* Rajendhar, etv contributer, indalvai () నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాలకవర్గ సభ్యులు విశేషంగా స్పందించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా 800 జనపనార చేతిసంచులు రేపు పంపిణీ చేయనున్నట్లు ఈటీవీ ఈనాడు కు వివరించారు. సిరికొండ మండల కేంద్రంలో సత్య శోధక్ పాఠశాల విద్యార్థులతో ప్లాస్టిక్ నిర్మూలనపై మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, వ్యాపారస్తులకు శ్రీనివాస్ అవగాహన కల్పించారు......vis+byte byte: శ్రీనివాస్, ఎంపీడీవో, సిరికొండ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.