ETV Bharat / state

ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న గోదావరి - ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి

ఎగువన కురుస్తున్న వర్షాలతో... ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 24 గంటల్లో 3 అడుగులకుపైగా నీరు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Breaking News
author img

By

Published : Aug 11, 2020, 12:22 PM IST

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం 27.5 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు భారీగా చేరుతోంది. 24 గంటల వ్యవధిలో మూడు అడుగులకుపైగా పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వరద ఉద్ధృతితో ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది.

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం 27.5 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు భారీగా చేరుతోంది. 24 గంటల వ్యవధిలో మూడు అడుగులకుపైగా పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వరద ఉద్ధృతితో ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.