ETV Bharat / state

కట్టుకున్నవాడే కాలయముడు - died mother and son

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు నాలుగున్నర నెలల కుమారుడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును పెట్రోల్​ పోసి దహనం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ బాహ్యవలయ రహదారి సమీపంలో చోటుచేసుకుంది.

కట్టుకున్నవాడే కాలయముడు
author img

By

Published : Feb 11, 2019, 8:19 PM IST

కట్టుకున్నవాడే కాలయముడు
రమేశ్ హైదరాబాద్​లో కార్పెంటర్​గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం బొల్లికుంటకు చెందిన శుశ్రుతను ప్రేమించాడు. ఆమె హైదరాబాద్​లో బీఫార్మసీ చేసే సమయంలో పరిచయమైంది. ఆ సాన్నిహిత్యమే ప్రేమగా మారి 2015లో వివాహం చేసుకున్నారు.
undefined
మొదట్లో బాగానే ఉన్నా... రమేశ్ కుటుంబ సభ్యుల ఒత్తిడితో భార్యతో గొడవపడే వాడని శుశ్రుత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ కారణంతోనే 8 నెలలక్రితం శుశ్రుత పుట్టింటికి వచ్చింది. గత శనివారం పుట్టింట్లో ఉంటున్న భార్య శుశ్రుతను రమేశ్ హైదరాబాద్​కు రప్పించాడు. ఇద్దరు కలిసి ఘట్ కేసర్​లోని బాహ్యవలయ రహదారి వద్దకు చేరుకోగా, గొడవ జరిగి కోపంతో శుశ్రుత, బాబు గొంతు నులిమి చంపేశాడు. ఆపై పెట్రోల్​ పోసి నిప్పటించాడు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. ఘట్​కేసర్ బాహ్యవలయ రహదారికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రభాకర్​ ఎన్​క్లేవ్​ పొదల్లో రమేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ​
ఘటన స్థలంలో పోలీసులకు శుశ్రుత, ఆమె కుమారుడి ఎముకలు, బూడిద మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడికి చేరుకున్న శుశ్రుత బంధువులు రమేశ్ ఒక్కడే ఈపని చేసి ఉండడని... అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించి ఉంటారని ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతని కాల్ డేటా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని శుశ్రుత తల్లి డిమాండ్ చేసింది.

కట్టుకున్నవాడే కాలయముడు
రమేశ్ హైదరాబాద్​లో కార్పెంటర్​గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం బొల్లికుంటకు చెందిన శుశ్రుతను ప్రేమించాడు. ఆమె హైదరాబాద్​లో బీఫార్మసీ చేసే సమయంలో పరిచయమైంది. ఆ సాన్నిహిత్యమే ప్రేమగా మారి 2015లో వివాహం చేసుకున్నారు.
undefined
మొదట్లో బాగానే ఉన్నా... రమేశ్ కుటుంబ సభ్యుల ఒత్తిడితో భార్యతో గొడవపడే వాడని శుశ్రుత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ కారణంతోనే 8 నెలలక్రితం శుశ్రుత పుట్టింటికి వచ్చింది. గత శనివారం పుట్టింట్లో ఉంటున్న భార్య శుశ్రుతను రమేశ్ హైదరాబాద్​కు రప్పించాడు. ఇద్దరు కలిసి ఘట్ కేసర్​లోని బాహ్యవలయ రహదారి వద్దకు చేరుకోగా, గొడవ జరిగి కోపంతో శుశ్రుత, బాబు గొంతు నులిమి చంపేశాడు. ఆపై పెట్రోల్​ పోసి నిప్పటించాడు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. ఘట్​కేసర్ బాహ్యవలయ రహదారికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని ప్రభాకర్​ ఎన్​క్లేవ్​ పొదల్లో రమేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ​
ఘటన స్థలంలో పోలీసులకు శుశ్రుత, ఆమె కుమారుడి ఎముకలు, బూడిద మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడికి చేరుకున్న శుశ్రుత బంధువులు రమేశ్ ఒక్కడే ఈపని చేసి ఉండడని... అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించి ఉంటారని ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతని కాల్ డేటా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని శుశ్రుత తల్లి డిమాండ్ చేసింది.
Intro:TG_KMM_06_11_MP PARYATANA_AV__g9
కొత్తగా ఎంపికైన గ్రామ సర్పంచులు ప్రజాసేవకు అంకితమై పల్లెల్లో సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైరాలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నూతన సర్పంచులకు ఉప సర్పంచులకు ఎంపీ ఎంపీ పొంగులేటి ఎమ్మెల్యే ramulu నాయకులు సన్మానం చేశారు. వాయిస్ ఓవర్ 1. శాసనసభ ఎన్నికలకు దీటుగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెరాసకు ఎక్కువ సర్పంచ్ స్థానాలు వచ్చాయి అన్నారు దీనికి ముఖ్య మంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలే కారణం అని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సర్పంచులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారదర్శకంగా ఉండాలని లక్ష్యంతో కఠినమైన చట్టాలు రూపొందించడం జరిగిందని వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సర్పంచి ఉప సర్పంచి ప్రజలకు చక్కటి సేవలు అందించాలన్నారు ప్రస్తుతం చేపడుతున్న గ్రామాల్లో నర్సరీ కార్యక్రమాన్ని నూరు శాతం చేపట్టాలని హరిత హారంలో ప్రతి గ్రామం పచ్చదనాన్ని చాలా ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం దక్కని నాయకులకు రానున్న sakara స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు సర్పంచుల సన్మాన కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తెరాస శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నూతన సర్పంచులకు సత్కారం చేస్తున్నారని అభినందించారు . ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ శాసనసభ గ్రామపంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కూడా తెరాస శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు.


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.