ETV Bharat / state

అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయి: మర్రి రాజశేఖర్​రెడ్డి

author img

By

Published : Apr 3, 2019, 2:02 PM IST

ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన తెరాస ప్రభుత్వంపై నమ్మకమే తన విజయానికి తోడ్పడుతుందని మర్రి రాజశేఖర్​రెడ్డి అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో

తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, బీఎన్​రెడ్డి నగర్ డివిజన్​లలో పర్యటించారు. 24 గంటల కరెంటుతో పాటు త్వరలో 24 గంటల నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాజశేఖర్​రెడ్డి తెలిపారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో

తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, బీఎన్​రెడ్డి నగర్ డివిజన్​లలో పర్యటించారు. 24 గంటల కరెంటుతో పాటు త్వరలో 24 గంటల నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాజశేఖర్​రెడ్డి తెలిపారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో

ఇవీ చూడండి:పతుల గెలుపు కోసం... సతుల ఆరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.