ETV Bharat / state

బోటు ప్రమాదం నుంచి సురక్షితమైన సురేశ్​.. కుటుంబ సంతోషం - బోటు ప్రమాదంలో సురేశ్​ కుమార్​ అనే వ్యక్తి సురక్షితం

గోదావరి ప్రమాదంలో గల్లంతైన వారిలో పోలింగ్ హౌసింగ్ కార్పొరేషన్​కు చెందిన ముగ్గురు ఉద్యోగులు కూడా ఉన్నారు. మొత్తం ఏడుగురు వెళ్లగా.. నలుగురు సురక్షింతగా బయటపడ్డారు. వారిలో ఒకరైన సురేష్.. తన కుటుంబానికి ఫోన్ చేసి తన క్షేమం గురించి వివరించారు.

బోటు ప్రమాదం నుంచి సురక్షితమైన సురేశ్​.. కుటుంబ సంతోషం
author img

By

Published : Sep 16, 2019, 12:55 PM IST

మేడ్చల్​ జగద్గిరి గుట్టకు చెందిన ఏడు మంది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల్లో ముగ్గురు గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఈ ఏడుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారని... ప్రమాదం నుంచి బయటపడ్డ సురేశ్​ ఫోన్​ చేసి చెప్పాడు. సురేశ్​ కుమార్ సురక్షితంగా ఉన్నాడని తెలియడంతో అతని కుటుంబ సభ్యులు,​ బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. గల్లంతైన వారందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు.

బోటు ప్రమాదం నుంచి సురక్షితమైన సురేశ్​.. కుటుంబ సంతోషం

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు

మేడ్చల్​ జగద్గిరి గుట్టకు చెందిన ఏడు మంది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల్లో ముగ్గురు గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఈ ఏడుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారని... ప్రమాదం నుంచి బయటపడ్డ సురేశ్​ ఫోన్​ చేసి చెప్పాడు. సురేశ్​ కుమార్ సురక్షితంగా ఉన్నాడని తెలియడంతో అతని కుటుంబ సభ్యులు,​ బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. గల్లంతైన వారందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు.

బోటు ప్రమాదం నుంచి సురక్షితమైన సురేశ్​.. కుటుంబ సంతోషం

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.