ETV Bharat / state

'ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహారంపై అవగాహన'

మేడ్చల్‌ జిల్లాలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహార ఉత్సవాన్ని నిర్వహించారు. పోషకాహారంపై అవగాహన కల్పించారు.

author img

By

Published : Sep 14, 2019, 10:18 PM IST

'ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహారంపై అవగాహన'

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహార ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రజలు బయటి ఆహార పదార్థాలపై ఆధారపడి అనారోగ్యానికి గురవుతున్నారని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గాయాత్రి వల్లి తెలిపారు. ఆహార నియమావళిని ఏర్పాటు చేసి ఆరోగ్యకర జీవనానికి తోడ్పడేలా సూచనలు చేశారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుందని చీఫ్ డైటీషియన్‌ డాక్టర్‌ ప్రశాంతి అన్నారు. వయసుల వారీగా పోషకాహారాలు ఏ మోతాదులో అందించాలనే దానిపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఛైర్మన్ దండు శివరామరాజు, వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

'ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహారంపై అవగాహన'

ఇదీ చూడండి :రాచకొండ కమిషనరేట్​ నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహార ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రజలు బయటి ఆహార పదార్థాలపై ఆధారపడి అనారోగ్యానికి గురవుతున్నారని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గాయాత్రి వల్లి తెలిపారు. ఆహార నియమావళిని ఏర్పాటు చేసి ఆరోగ్యకర జీవనానికి తోడ్పడేలా సూచనలు చేశారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుందని చీఫ్ డైటీషియన్‌ డాక్టర్‌ ప్రశాంతి అన్నారు. వయసుల వారీగా పోషకాహారాలు ఏ మోతాదులో అందించాలనే దానిపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఛైర్మన్ దండు శివరామరాజు, వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

'ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహారంపై అవగాహన'

ఇదీ చూడండి :రాచకొండ కమిషనరేట్​ నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం

Intro:
TG_HYD_57_14_NUTRITION DAY_AB_TS10010

Kukatpally vishnu 9154945201


( )సాంకేతికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో ప్రజలు ఆరోగ్యాన్ని విస్మరించి బయటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్ ల పై ఎక్కువగా ఆధారపడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు . కారణంగా అరోగ్యం చెడిపోవడంతో పాటు కొత్త తరహా వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ స్వస్తి పలికేందుకు న్యూట్రీషియన్ కలిగిన భోజనం , ఆహారపు నియమావళి వయసుల వారీగా ఆచరించాల్సిన ఆవస్యకత ఉంటుందని తెలుపుతూ బాచుపల్లి ఎస్ ఎల్ జి ఆసుపత్రిలో లో న్యూట్రిషన్ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వయసుల వారీగా ఆచరించాల్సిన విధానాలు ఆహారపు అలవాట్లు నియమావళి వంటివాటితో ఆరోగ్యకరంగా ఉండవచ్చునని డాక్టర్ గాయత్రి అవగాహన కల్పించారు. గర్భిణీలు, చిన్నపిల్లలు ,వయసు పడిన వృద్ధులు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం సమతుల్యత దెబ్బతింటుందని ఆమె అవగాహన కల్పించారు.. తమ ఆస్పత్రిలో లో వయసుల వారీగా అందరికీ న్యూట్రీషియన్ లను ఏ మోతాదులో అందించాలనే దానిపై వైద్యులు అందరికీ అవగాహన కల్పించడం తో పాటు...అనారోగ్యం బారిన పడిన వారికి అందుబాటులో ఉండి చికిత్సను అందిస్తారు.. ఈ కార్యక్రమము చైర్మన్ దండు శివరామరాజు వైద్య బృందం సిబ్బంది పాల్గొన్నారు.. బైట్..గాయాత్రి వల్లి( ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ )Body:హ్హ్Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.