ETV Bharat / state

'క్రీడల్లో తెలంగాణ నెంబర్​ 1గా మారబోతుంది' - 'క్రీడల్లో తెలంగాణ నెంబర్​ 1గా మారబోతుంది'

రాబోయే కాలంలో క్రీడల్లో తెలంగాణ నెంబర్ 1గా మారబోతుందని రాష్ట్ర స్పోర్ట్స్​ అథారిటీ ఛైర్మన్​ వెంకటేశ్వర్​ రెడ్డి తెలిపారు. ​మేడ్చల్​ జిల్లా దుండిగల్​లోని మర్రి లక్ష్మన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్​లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్​షిప్​ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

national fencing games in medchal district
'క్రీడల్లో తెలంగాణ నెంబర్​ 1గా మారబోతుంది'
author img

By

Published : Jan 15, 2020, 9:32 PM IST

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్​లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్​షిప్ ఫైనల్లో బాలుల విభాగంలో హర్యానా, బాలికల విభాగంలో పంజాబ్ గెలుపపొందాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్​ అథారిటీ ఛైర్మన్​ వెంకటేశ్వర్​ రెడ్డి హాజరయ్యారు.

కేంద్ర స్పోర్ట్స్ ‌అథారిటి నుంచి రూ.10 కోట్లు

3రోజుల పాటు జరిగిన ఈ క్రీడలను తెలంగాణ ఫెన్సింగ్​ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి రాజశేఖరరెడ్డి తన సొంత డబ్బుతో నిర్వహించాడని వెంకటేశ్వర్​ రెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో క్రీడల్లో తెలంగాణ నెంబర్​ 1గా ఎదుగుతుందన్నారు. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో ట్రాక్ చెడి పోయిందని.. తమ కృషి వల్ల కేంద్ర స్పోర్ట్స్ ‌అథారిటీ నుంచి రూ.10 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.

'క్రీడల్లో తెలంగాణ నెంబర్​ 1గా మారబోతుంది'

ఇదీ చూడండి: సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉంది: కేటీఆర్

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్​లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్​షిప్ ఫైనల్లో బాలుల విభాగంలో హర్యానా, బాలికల విభాగంలో పంజాబ్ గెలుపపొందాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్​ అథారిటీ ఛైర్మన్​ వెంకటేశ్వర్​ రెడ్డి హాజరయ్యారు.

కేంద్ర స్పోర్ట్స్ ‌అథారిటి నుంచి రూ.10 కోట్లు

3రోజుల పాటు జరిగిన ఈ క్రీడలను తెలంగాణ ఫెన్సింగ్​ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి రాజశేఖరరెడ్డి తన సొంత డబ్బుతో నిర్వహించాడని వెంకటేశ్వర్​ రెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో క్రీడల్లో తెలంగాణ నెంబర్​ 1గా ఎదుగుతుందన్నారు. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో ట్రాక్ చెడి పోయిందని.. తమ కృషి వల్ల కేంద్ర స్పోర్ట్స్ ‌అథారిటీ నుంచి రూ.10 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.

'క్రీడల్లో తెలంగాణ నెంబర్​ 1గా మారబోతుంది'

ఇదీ చూడండి: సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉంది: కేటీఆర్

Intro:Tg_Hyd_34_15_National Sports_Avb_Ts10011
రాబోవు కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం క్రీడలలో ‌నెం1 రాష్ట్రం గా మారబోతుందని "స్పోర్ట్స్ అధారిటి ఆఫ్ తెలంగాణ స్టేట్"(SATS) చైర్మెన్ వెంకటేశ్వర రెడ్డి అన్నారు.Body:నగర శివారులోని దుండిగల్ లో... "మర్రి లక్ష్మన్ రెడ్డి ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ" లోని ఇండోర్ స్టేడియంలో... తెలంగాణ ఫెంసింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆద్వర్యంలో జరిగిన నేషనల్ ఫెంసింగ్ చాంపియన్ షిప్(16th Cadet U 17, Boys & Girls) పోటీలు నిర్వహించారు. 3రోజుల పాటు జరిగిన ఈ క్రీడలలో దేశం లోని 26 రాష్ట్రాల నుండి 441 మంది క్రీడాకారులు(Boys & Girls) పాల్గొన్నారు. నేడు జరిగిన ఫెంసింగ్ క్రీడ ఫైనల్స్ లో బాలుర విభాగంలో హర్యానా, బాలికల విభాగంలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్దానం దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మెన్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ...3 రోజుల పాటు జరిగిన ఈ క్రీడలను తెలంగాణ ఫెనిసింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి రాజశేఖరరెడ్డి తన సొంత డబ్బుతో నిర్వహించాడని, వివిద రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని, మునుముందు ఎన్నో క్రీడలకు తెలంగాణ రాష్ట్రం వేదిక కానుందని అన్నారు. మారుమూల గ్రామాల‌నుండి క్రీడాకారులను పిఈటిల ద్వారా గుర్తించి వారికి సరైన‌ శిక్షణ ఇచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. గచ్చిబౌలి లో ఉన్న స్టేడియంలో ట్రాక్ చెడి పోయిందని తమ కృషి వల్ల కేంద్ర స్పోర్ట్స్ ‌అధారిటి నుండి 10కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. విద్యార్దులు స్పోర్ట్స్ పట్ల ఎక్కువ మక్కువ చూపాలని, వీరీకి ఆరోగ్యంతో బాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలలో 2% రిజర్వేషన్ కల్పిస్తుందని తెలిపారు. ఫెంసింగ్ క్రీడలలో గెలిచిన విజేతలకు మెడల్స్, ట్రోఫీలు అందచేసారు.

Byte: వెంకటేశ్వర్ రెడ్డి, చైర్మన్, తెలంగాణ స్పోర్ట్స్Conclusion:My name : Upender, 9000149830

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.