ETV Bharat / state

'కరోనాకు ముందు జాగ్రత్తే మందు..'

author img

By

Published : May 7, 2020, 9:58 AM IST

మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, చామకూర మల్లారెడ్డిలు హాజరై.. ప్రారంభించారు.

ministers srinivas goud and mallareddy started blood donation camp
'వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి'

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్​ గౌడ్, మల్లారెడ్డిలు కోరారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్​ గౌడ్, మల్లారెడ్డిలు కోరారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

ఇదీచూడండి: వ్యవసాయ పద్ధతులతోనూ ఆరోగ్యానికి ముప్పే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.