ETV Bharat / state

చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

మేడ్చల్ జిల్లా ప్రగతినగర్ - గాజులరామారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

author img

By

Published : Jul 31, 2019, 12:13 PM IST

చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

మేడ్చల్‌ జిల్లా ప్రగతినగర్‌ - గాజుల రామారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఓ బండరాయిపై కూర్చొని ఉండగా స్థానికుడొకరు చూసినట్లు... దానిని ఫొటో కూడా తీసినట్లు వెల్లడించారు. చిత్రాలను చూసిన అటవీశాఖ అధికారులు ప్రగతినగర్ - గాజులరామారం ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత జాడలేవీ దొరకలేదని వెల్లడించారు. చిరుత సంచారం వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

ఇవీ చూడండి: 'ఫేక్​' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ

మేడ్చల్‌ జిల్లా ప్రగతినగర్‌ - గాజుల రామారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఓ బండరాయిపై కూర్చొని ఉండగా స్థానికుడొకరు చూసినట్లు... దానిని ఫొటో కూడా తీసినట్లు వెల్లడించారు. చిత్రాలను చూసిన అటవీశాఖ అధికారులు ప్రగతినగర్ - గాజులరామారం ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత జాడలేవీ దొరకలేదని వెల్లడించారు. చిరుత సంచారం వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

ఇవీ చూడండి: 'ఫేక్​' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ

Intro:Tg_Hyd_31_Chirutha sancharam_Av_TS10011
హైదరాబాద్ : ప్రగతి నగర్

ప్రగతి నగర్ మిథిల నగర్ కొండల్లో అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు నిన్న సాయంత్రం ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్న అటవీ అధికారులు.. ప్రత్యక్ష సాక్షి bite పంపించాను


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.