ETV Bharat / state

కీసరలో ఐసోలేషన్​ సెంటర్​ను తొలగించాలని ఆందోళనలు

author img

By

Published : Mar 19, 2020, 9:16 AM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశాల నుంచి వస్తున్నవారిని క్వారంటైన్​ చేయడానికి మేడ్చల్​ జిల్లా కీసరలో ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. హశ్విత కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్​ సెంటర్​ను అక్కణ్నుంచి తొలగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు.

keesara people protest demanding to remove isolation center in medchal district
'కీసరలో ఐసోలేషన్​ సెంటర్​ను తొలగించాలి'

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్​ అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులను క్వారంటైన్​ చేయడానికి​ మేడ్చల్​ జిల్లా కీసర మండల పరిధిలోని హశ్విత కళాశాలలో ఐసోలేషన్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి వస్తోన్న ప్రయాణికులను నేరుగా అక్కడికి తరలిస్తున్నారు.

తమ ప్రాంతంలో ఐసోలేషన్​ సెంటర్​ను తొలగించాలని స్థానికులు నిరసనకు దిగారు. విదేశాల నుంచి వచ్చే వారి నుంచి తమకు కరోనా సోకే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

'కీసరలో ఐసోలేషన్​ సెంటర్​ను తొలగించాలి'

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్​ అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులను క్వారంటైన్​ చేయడానికి​ మేడ్చల్​ జిల్లా కీసర మండల పరిధిలోని హశ్విత కళాశాలలో ఐసోలేషన్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి వస్తోన్న ప్రయాణికులను నేరుగా అక్కడికి తరలిస్తున్నారు.

తమ ప్రాంతంలో ఐసోలేషన్​ సెంటర్​ను తొలగించాలని స్థానికులు నిరసనకు దిగారు. విదేశాల నుంచి వచ్చే వారి నుంచి తమకు కరోనా సోకే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

'కీసరలో ఐసోలేషన్​ సెంటర్​ను తొలగించాలి'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.