ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

author img

By

Published : May 3, 2019, 5:46 PM IST

రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడం వల్ల రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్​ జిల్లా చీర్యాల్​ క్రాస్​ రోడ్డు వద్ద చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులను బస్సు ఎక్కించి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

రోడరోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులను బస్సు ఎక్కించి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిన ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.