ETV Bharat / state

మల్కాజిగిరిలో నిత్యావసరాలు పంచిన మైనంపల్లి ట్రస్ట్​

author img

By

Published : May 6, 2020, 3:27 PM IST

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని బ్రాహ్మణులు, దివ్యాంగులు, కూలీలకు... మైనంపల్లి ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొని సరుకులను అందజేశారు.

నిత్యావసరాలు పంపిణీ
నిత్యావసరాలు పంపిణీ

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణులు, దివ్యాంగులు, కూలీలకు మైనంపల్లి ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొని దాదాపు 1000 మందికి సరుకులను అందజేశారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆకలితో ఉన్నవారు తమ సంస్థ​కు సమాచారమిస్తే సభ్యులు వారికి ఆహారం అందిస్తారని చెప్పారు. మైనంపల్లి ట్రస్ట్​ సేవలను తెరాస దిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి అభినందించారు.

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణులు, దివ్యాంగులు, కూలీలకు మైనంపల్లి ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొని దాదాపు 1000 మందికి సరుకులను అందజేశారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆకలితో ఉన్నవారు తమ సంస్థ​కు సమాచారమిస్తే సభ్యులు వారికి ఆహారం అందిస్తారని చెప్పారు. మైనంపల్లి ట్రస్ట్​ సేవలను తెరాస దిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి అభినందించారు.

ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.