ETV Bharat / state

పాతపద్ధతినే కొనసాగించాలంటూ దస్తావేజు లేఖరుల ధర్నా - మేడ్చల్ జిల్లా వార్తలు

వ్యవసాయేతర ఆస్తుల నమోదు పాత పద్ధతిలోనే కొనసాగించాలంటూ దస్తావేజు లేఖరులు ఆందోళన బాటపట్టారు. కొత్త విధానం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని మేడ్చల్ జిల్లా ఉప్పల్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

Document writers' dharna that registrations should be done in the old format in medchal dist uppal
పాతపద్ధతినే కొనసాగించాలంటూ దస్తావేజు లేఖరుల ధర్నా
author img

By

Published : Dec 15, 2020, 3:11 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా మొదటిరోజు సర్వర్​లు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని మేడ్చల్​ జిల్లా ఉప్పల్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరులు ఆందోళనకు దిగారు.

ధరణి పోర్టల్​లో సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. కార్యాలయంలోకి వెళ్లి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో స్థిరాస్తి వ్యాపారులు, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఉద్యోగాల భర్తీ విషయంలో సర్కార్​కు చిత్తశుద్ధి లేదు'

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా మొదటిరోజు సర్వర్​లు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని మేడ్చల్​ జిల్లా ఉప్పల్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరులు ఆందోళనకు దిగారు.

ధరణి పోర్టల్​లో సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. కార్యాలయంలోకి వెళ్లి పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో స్థిరాస్తి వ్యాపారులు, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఉద్యోగాల భర్తీ విషయంలో సర్కార్​కు చిత్తశుద్ధి లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.