ETV Bharat / state

అమ్మవారికీ నీటి కటకట

తాగు, సాగు నీటికి ఆధారమైన జీవనది వట్టిపోవడం వల్ల సకల ప్రాణకోటి నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. అన్నం పెట్టే అన్నదాత నుంచి కోర్కెలు తీర్చే వనదుర్గ అమ్మవారి వరకు కష్టాలు తప్పట్లేవు.

author img

By

Published : Mar 1, 2019, 5:19 AM IST

Updated : Mar 1, 2019, 7:50 AM IST

ఏడుపాయల జాతరకు నీటి కొరత

మెదక్ జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇక్కట్లు ఎదురుకానున్నాయి. మంజీర నది ఒడ్డున అరణ్యంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా అమ్మవారి జాతర నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచిపెద్ద ఎత్తున భక్తులు వస్తారు. నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆచారం. ఏడుపాయల్లో నీరు లేనందున అధికారులు సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తుల సౌకర్యార్థం ట్యాంకర్లు, మోటర్లతో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.పెద్ద ఎత్తున వచ్చే భక్తుల అవసరాలు ఈ తాత్కాలిక చర్యలు ఎంత మేరకు తీరుస్తాయనేది ప్రశ్నార్థకమే అంటున్నారు స్థానికులు.

ఏడుపాయల జాతరకు నీటి కొరత

మెదక్ జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇక్కట్లు ఎదురుకానున్నాయి. మంజీర నది ఒడ్డున అరణ్యంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా అమ్మవారి జాతర నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచిపెద్ద ఎత్తున భక్తులు వస్తారు. నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆచారం. ఏడుపాయల్లో నీరు లేనందున అధికారులు సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తుల సౌకర్యార్థం ట్యాంకర్లు, మోటర్లతో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.పెద్ద ఎత్తున వచ్చే భక్తుల అవసరాలు ఈ తాత్కాలిక చర్యలు ఎంత మేరకు తీరుస్తాయనేది ప్రశ్నార్థకమే అంటున్నారు స్థానికులు.

ఇవీ చదవండి:పాక్​వన్నీ అసత్యాలు

Intro:Slug :. TG_NLG_21_28_BOTTELS_LO_CHEKKA_BOMMALU_PKG_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి.మారయ్య, ఈటీవీ , కం, సుర్యాపేట.


( ) అద్భుత కళా నైపుణ్యంతో సీసాల్లో ఒదిగేలా చెక్క బొమ్మలు తయారు చేస్తూ ఆవురా అనిపించుకుంటున్నాడు. తాత చెప్పిన మాటలను సవాల్ గా తీసుకున్న ఓ వడ్రంగి సీసాల్లో చెక్క బొమ్మలను తయారీ చేస్తూ.. శభాస్ అనిపించుకున్నాడు.

వాయిస్ ఓవర్ :
విలువిద్యలు ఎన్ని ఉన్నా కుల విద్యకు సాటి రావు గువ్వల చెన్న అన్న వేమన సూక్తి ని సుర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కూరేళ్ల పోతులూరయచారీ అక్షర సత్యం చేస్తూ తన వృత్తి నైపుణ్యంతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్నాడు. తాతల నాటి కళా వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని తన చేతికి పదును పెట్టాడు. చేతివృత్తుల నైపుణ్యానికి ఆదర్శనంగా నిలిచిన అగ్గిపెట్టెలో చీరను నేసిన కళాకారులున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో గాజు సీసాల్లో చెక్కబొమ్మలను ఒదిగించిన గత వారసత్వాన్ని నిలుపుతున్నాడు. సూర్యాపేట సీతారాంపురం బజారు లో నివాసముంటున్న పోతులూరయ చారీ వడ్రంగి వృత్తి తో జీవనం గడుపుతున్నాడు. మొదట ఎడ్ల బండ్లు తయారు చేసిన అతను వాటి స్థానంలో ట్రాక్టర్లు రావడం తో ప్రస్తుతం ఆయా ఇళ్లల్లో చెక్క పనులకు పరిమితమయ్యాడు. చిన్న చిన్న పనులు చేస్తూ తీరిక సమయాల్లో చెక్క బొమ్మలు తయారు చేస్తున్నారు. వాటిని గాజుసీసాల్లో బంధించి అబ్బురపరుస్తున్నాడు.
వాయిస్ ఓవర్ :
ఆయన చేతి లో తయారైన బొమ్మలు సజీవ శిల్పాలుగా దర్శనమిస్తున్నాయి. ఆయన చేతి నుంచి తయారైన శిల్పాల్లో న్యాయ దేవత , మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీ తో పాటు జాతిపిత మహాత్మా గాంధీ , అల్లూరి సీతారామరాజు , చార్మినార్ , తాజ్ మహల్ ఏసుక్రీస్తు , మదర్ తెరిసా , సాయిబాబా , ఎన్టీ రామారావు , కేసీఆర్, జయశంకర్ వంటి బొమ్మలను సీసాలో ఒదిగించాడు. సీసాలో అమర్చిన బొమ్మలు అవి రంగుల సీసాలు కావడంతో బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి.ఒక్కో బొమ్మతయారీకి కనిష్టం గా 15 రోజుల నుంచి 20 రోజులవరకు సమయం పడుతుందని చెపుతున్నాడు. ఎటువంటి ఆదాయం లేకున్నా... కళానైపుణ్యం పై ఉన్న గౌరవంతో క్లిష్టమైన సీసాల్లో చెక్క లను అమర్చుతున్న పోతులూరయ చారీ కళ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది... వైట్

1. కూరేళ్ల పోతులురాయ చారి , సుర్యాపేట.j

ఎండ్ ఓవర్ : ఒక్కో చెక్కముక్కలను సీసాల్లో పేర్చి నౌపుణ్యం తో ఒకరూపంగా మార్చి ప్రతిభను చాటుకుంటున్న పోతులూరయ చారీ కృషి కి గుర్తింపు దక్కాలని కోరుకుందాం.




Body:...


Conclusion:..
Last Updated : Mar 1, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.