ETV Bharat / state

గ్రామాలు హరితవనాలుగా మారాలి: కలెక్టర్​ ధర్మారెడ్డి

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ హరిత వనాలుగా మారాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.

author img

By

Published : Sep 13, 2019, 12:40 PM IST

గ్రామాలు హరితవనాలుగా మారాలి: కలెక్టర్​ ధర్మారెడ్డి

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మెదక్​ జిల్లా శివ్వంపేటలో స్థానిక కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాలను హరిత వనాలుగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి, జడ్పీ ఛైర్మన్​ హేమలత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామాలు హరితవనాలుగా మారాలి: కలెక్టర్​ ధర్మారెడ్డి

ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్​?

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మెదక్​ జిల్లా శివ్వంపేటలో స్థానిక కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాలను హరిత వనాలుగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి, జడ్పీ ఛైర్మన్​ హేమలత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామాలు హరితవనాలుగా మారాలి: కలెక్టర్​ ధర్మారెడ్డి

ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్​?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.