ETV Bharat / state

'మొక్కలు పెద్దయ్యే వరకూ సంరక్షించాలి'

హరితహారంలో నాటిన మొక్కలను  సంరక్షించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట రామన్ చెరువు మొక్కలను నాటారు.

author img

By

Published : Aug 31, 2019, 3:18 PM IST

'మొక్కలు పెద్దయ్యే వరకూ సంరక్షించాలి'

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలంలోని పెద్ద చింతకుంట రామన్​ చెరువు వద్ద హరితహారంలో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఆర్డీఓ అరుణారెడ్డి, ఎమ్మెల్యే మదన్​ మొక్కలు నాటారు. మొక్కలు పెద్దవి అయ్యే వరకూ వాటిని సంరక్షించాలని సూచించారు. చెరువు సమీపంలో ఉండంతో మొక్కలు బాగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

'మొక్కలు పెద్దయ్యే వరకూ సంరక్షించాలి'

ఇదీ చూడండి: ప్రధానితో కలిసి చంద్రయాన్​ను వీక్షించనున్న "నమృత" ఎవరో మీకు తెలుసా?

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలంలోని పెద్ద చింతకుంట రామన్​ చెరువు వద్ద హరితహారంలో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఆర్డీఓ అరుణారెడ్డి, ఎమ్మెల్యే మదన్​ మొక్కలు నాటారు. మొక్కలు పెద్దవి అయ్యే వరకూ వాటిని సంరక్షించాలని సూచించారు. చెరువు సమీపంలో ఉండంతో మొక్కలు బాగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

'మొక్కలు పెద్దయ్యే వరకూ సంరక్షించాలి'

ఇదీ చూడండి: ప్రధానితో కలిసి చంద్రయాన్​ను వీక్షించనున్న "నమృత" ఎవరో మీకు తెలుసా?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.