ETV Bharat / state

బొమ్మల రామాయణాన్ని తయారు చేసిన విద్యార్థులు - ramayanam book with pictures in medak

మెదక్​ జిల్లా జక్కపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు బొమ్మలతో రామాయణం అర్థమయ్యేలా పుస్తకాన్ని తయారు చేసి బాలల వారోత్సవాల్లో భాగంగా ఆవిష్కరించారు.

బొమ్మల రామాయణాన్ని తయారు చేసిన విద్యార్థులు
author img

By

Published : Nov 19, 2019, 11:04 AM IST

విద్యార్థులకు తొందరగా అర్థం అవ్వాలనే ఆలోచనతో మెదక్​ జిల్లా జక్కపల్లి ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులతో బొమ్మల రామాయణం పుస్తకాన్ని తయారు చేశారు. పదో తరగతిలో రామాయణం పాఠంగా ఉంది. ఏటా సినిమా వేసి పిల్లలకు అర్థమయ్యేలా చూపించేవారిమని.. ఈసారి వినూత్నంగా చేసేందుకు ఇలా చేసినట్లు ఉపాధ్యాయురాలు పద్మ తెలిపారు.

ఓ చిత్రం ఎన్నో మాటలు మాట్లాడుతుందని విద్యార్థులకు నేర్పిస్తూ రామాయణంలోని ఒక్కో ఘట్టాన్ని ఒక్కో చిత్రంగా గీయమని చెప్పారు. ప్రిన్సిపల్ విజయలక్ష్మీ, తెలుగు ఉపాధ్యాయురాలు పద్మా సూచనలు పాటిస్తూ విద్యార్థులు పుస్తకాన్ని తయారు చేసినట్లు పిల్లలు తెలిపారు.

పుస్తకాన్ని బాలల వారోత్సవాల్లో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు ఆవిష్కరించారు. బొమ్మల రామాయణాన్ని గ్రంథాలయంలో ఉంచుతామని భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడుతుందని పద్మ తెలిపారు.

బొమ్మల రామాయణాన్ని తయారు చేసిన విద్యార్థులు

ఇదీ చూడండి : సామాన్యుడికి పామాయిల్ పోటు

విద్యార్థులకు తొందరగా అర్థం అవ్వాలనే ఆలోచనతో మెదక్​ జిల్లా జక్కపల్లి ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులతో బొమ్మల రామాయణం పుస్తకాన్ని తయారు చేశారు. పదో తరగతిలో రామాయణం పాఠంగా ఉంది. ఏటా సినిమా వేసి పిల్లలకు అర్థమయ్యేలా చూపించేవారిమని.. ఈసారి వినూత్నంగా చేసేందుకు ఇలా చేసినట్లు ఉపాధ్యాయురాలు పద్మ తెలిపారు.

ఓ చిత్రం ఎన్నో మాటలు మాట్లాడుతుందని విద్యార్థులకు నేర్పిస్తూ రామాయణంలోని ఒక్కో ఘట్టాన్ని ఒక్కో చిత్రంగా గీయమని చెప్పారు. ప్రిన్సిపల్ విజయలక్ష్మీ, తెలుగు ఉపాధ్యాయురాలు పద్మా సూచనలు పాటిస్తూ విద్యార్థులు పుస్తకాన్ని తయారు చేసినట్లు పిల్లలు తెలిపారు.

పుస్తకాన్ని బాలల వారోత్సవాల్లో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు ఆవిష్కరించారు. బొమ్మల రామాయణాన్ని గ్రంథాలయంలో ఉంచుతామని భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడుతుందని పద్మ తెలిపారు.

బొమ్మల రామాయణాన్ని తయారు చేసిన విద్యార్థులు

ఇదీ చూడండి : సామాన్యుడికి పామాయిల్ పోటు

Intro:TG_SRD_21_19_BOMMALA RAMAYANAM_ VIS_TS10100
etv contributor: rajkumar raju, center narsapur medak dist
ఒక చిత్రం వేల మందినిలో ఒకేసారి ఆలోచింపచేస్తుంది. విద్యార్థులకు తొందరగా అర్థం కావడానికి మెదక్ జిల్లా జక్కపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు బొమ్మల రామాయణం పుస్తకం తయారు చేశారు. పడవ తరగతిలో వారికి ఒక పాఠం ఉంది. చిత్రం చూడగానే వారికి రమాయణంలోని ఘట్టంలోని చిత్రాలను చేతితో వేసి వాటికి రంగులు వేశారు. మరికొన్ని చిత్రాలను అంతర్జాలంలో నుండి సేకరించి పుస్తకం తయారు చేశారు. ఇందులో ఉన్న చిత్రాలను చూడగానే విద్యార్ధులకు సన్నివేషాలు సులువుగా అర్థం అవుతాయి. ప్రిన్సిపల్ విజయలక్ష్మి , ,తెలుగు ఉపాద్యాయులు డాక్టర్ పద్మా సూచనలు మేరకు తయారు చేసినట్లు పిల్లలు చెప్పారు. పుస్తకాన్ని బాలల వారోత్సవాల్లో
భాగంగా ప్రిన్సిపల్ ఆవిష్కరించారు. దానిని పాఠశాల గ్రంధాలయంలో ఉంచడం జరుగుతుందని అన్నారు.
బైట్. 1,2, విద్యార్థులు 3. డాక్టర్ పద్మ ఉపాద్యాయులు, 4. విజయలక్ష్మి, ప్రిన్సిపల్ మోడల్ స్కూల్.


Body:body


Conclusion:8008573221

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.