ETV Bharat / state

'రోడ్లపై చెత్త ఉంటే.. మీరేం చేస్తున్నారు?'

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటించారు. వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.

author img

By

Published : Oct 28, 2019, 3:28 PM IST

మెదక్​ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్​ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. రహదారులపై చెత్త ఉండటం చూసి ఏం చేస్తున్నారని.. మున్సిపల్​ సిబ్బందిని నిలదీశారు. విధులు సరిగా నిర్వర్తించని సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మెదక్​ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. రహదారులపై చెత్త ఉండటం చూసి ఏం చేస్తున్నారని.. మున్సిపల్​ సిబ్బందిని నిలదీశారు. విధులు సరిగా నిర్వర్తించని సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

tg_srd_21_28_collector checking parishudyam_scripting_ts10100 etv contributor:rajkumar raju, center narsapur medak dist మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి నర్సాపూర్ పట్టణంలోని విధులలో తిరిగి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్డుపైన చెత్త చెదారం ఉండడంతో దుకాణ దారులను పద్దతి మార్చుకోవాలని సూచించారు. ఇలాగే ఉంటే వ్యాధులు రావా అంటూ మున్సిపల్ సీబ్బందిని నిలదీశారు. ఎం చేస్తున్నారు అంటూ అడిగారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో సిబ్బందికి సమావేశం నిర్వహించారు. విధులు సరిగా చేయాలని సూచించారు. మార్పు రాకుంటే చర్యలు తప్పవని అన్నారు. ఆర్డీవో అరుణరెడ్డి, మేనేజర్ శ్రీదేవి, తహసీల్దార్ భిక్షపతి వున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.