ETV Bharat / state

ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం - ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం

మెదక్​ జిల్లా నాగసానిపల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

magha amavasya puja at Edupayala Durga Bhavani Temple in medak district
ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం
author img

By

Published : Jan 24, 2020, 7:00 PM IST

ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం

మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్ర నలుమూలల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఏడుపాయల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ కృష్ణమూర్తి పర్యవేక్షణలో 140 మంది పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం

మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్ర నలుమూలల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఏడుపాయల క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ కృష్ణమూర్తి పర్యవేక్షణలో 140 మంది పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Intro:TG_SRD_41_24_MAGA_AMAYASA_EDUPAYALAVB_TS10115..
రిపోర్టర్. శేఖర్.
మెదక్..9000302217. దేశంలో రెండో వనదుర్గామాత గా పేరు గాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు మాఘ అమావాస్య ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేకువజాము నుంచే మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారు

ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం, అలంకరణ ,నిత్య నివేదన, మంత్రపుష్పం అలంకరణతో, అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు..

రాష్ట్రంలో అన్ని జిల్లాల తో పాటు మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు మాఘ అమావాస్య సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ..

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సార్ శ్రీనివాస్ తెలిపారు..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ కృష్ణమూర్తి పర్యవేక్షణలో 140 మంది పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ....

బైట్..
1. శంకర్ ఆలయ అర్చకులు
2. సార్ శ్రీనివాస్ ఆలయ ఈవో


Body:విజువల్స్


Conclusion:ఎన్.శేఖర్..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.