ETV Bharat / state

ప్రజల్లో భయం పోగొట్టేందుకే.. నిర్బంధ తనిఖీలు - In Medak district, Narsapur, police conducted a check-up

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల భయం పోగొట్టేందుకే.. నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Nov 1, 2019, 9:46 AM IST

మెదక్ జిల్లా నర్సాపూర్​లోని సునీతా లక్ష్మారెడ్డి కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. సీఐ నాగయ్య నేతృత్వంలో ఐదుగురు ఎస్​ఐలు, 50 మంది పోలీసుల బృందం తనిఖీల్లో పాల్గొన్నారు.

సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రజలు అప్రమత్తమై వెంటనే సమాచారం తెలియజేయాలని సీఐ నాగయ్య సూచించారు.

ప్రజల భయం పోగొట్టేందుకే.. నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ

మెదక్ జిల్లా నర్సాపూర్​లోని సునీతా లక్ష్మారెడ్డి కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. సీఐ నాగయ్య నేతృత్వంలో ఐదుగురు ఎస్​ఐలు, 50 మంది పోలీసుల బృందం తనిఖీల్లో పాల్గొన్నారు.

సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రజలు అప్రమత్తమై వెంటనే సమాచారం తెలియజేయాలని సీఐ నాగయ్య సూచించారు.

ప్రజల భయం పోగొట్టేందుకే.. నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ

tg_srd_24_31_carten search_avb_ts10100 etv contributor: rajkumar raju, center narsapur medak dist మెదక్ జిల్లా నర్సాపూర్ లో సిఐ నాగయ్య ఆధ్వర్యంలో 5 మంది ఎస్ ఐలు, 50 మంది పోలీసుల తో పట్టణం లోని సునీతా లక్ష్మా రెడ్డి కాలనిలో కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు సరియైన పత్రాలు లేని మొత్తం 27 బైక్ లు, 5 ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సిఐ నాగయ్య తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.