ETV Bharat / state

వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని - పాపన్నపేట్​

మెదక్ జిల్లా ఏడుపాయల్లోని  శ్రీ వన దుర్గా భవాని అమ్మవారు.. వేయి తామర పువ్వులతో కొలువుదీరి దర్శనమిచ్చారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని
author img

By

Published : Aug 25, 2019, 5:07 PM IST

మెదక్​జిల్లా పాపన్నపేట్​ మండలం నాగసాన్​పల్లి ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు..వేయి తామర పువ్వులతో కొలువుదీరి దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, సహస్ర కమల నామార్చన నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కులు చెల్లించుకున్నారు.

వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని

ఇదీచూడండి:అరుణ్​ జైట్లీకి భారతావని కన్నీటి వీడ్కోలు

మెదక్​జిల్లా పాపన్నపేట్​ మండలం నాగసాన్​పల్లి ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు..వేయి తామర పువ్వులతో కొలువుదీరి దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, సహస్ర కమల నామార్చన నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కులు చెల్లించుకున్నారు.

వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని

ఇదీచూడండి:అరుణ్​ జైట్లీకి భారతావని కన్నీటి వీడ్కోలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.