ETV Bharat / state

సైకిల్​ దొంగతనం చేశాడని ప్రాణం తీశారు - సైకిల్​ దొంగతనం చేస్తే ప్రాణం తీశారు

ఓ వ్యక్తిని దొంగతనం చేశాడని కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లా కాళ్లకల్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొట్టిన దృశ్యాలు బయటకు వచ్చాయి.

దొంగను కొడుతున్న స్థానికులు
author img

By

Published : Sep 15, 2019, 1:27 PM IST

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్​లో సైకిల్ దొంగతనం చేశాడని నాగరాజు అనే వ్యక్తిని స్థానికులు తీవ్రంగా కొట్టి.. పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. అస్వస్థతకు గురైన నాగరాజు ఇంటికి వచ్చి అలాగే పడుకొన్నాడు. ఉదయం భార్య నిద్ర లేపగా అప్పటికే మృతి చెందాడు. సమాచారమందుకున్న తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కొట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా లింగపేట మండలం ఐలాపూర్. బతుకు దెరువు కోసం కాళ్లకల్ వచ్చి జీవిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.మృతుడిని కొట్టిన దృశ్యాలు బయటక వచ్చాయి. అందులో నాగరాజును కొందరు చితకబాదారు.

సైకిల్​ దొంగతనం చేశాడని ప్రాణం తీశారు

ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్​లో సైకిల్ దొంగతనం చేశాడని నాగరాజు అనే వ్యక్తిని స్థానికులు తీవ్రంగా కొట్టి.. పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. అస్వస్థతకు గురైన నాగరాజు ఇంటికి వచ్చి అలాగే పడుకొన్నాడు. ఉదయం భార్య నిద్ర లేపగా అప్పటికే మృతి చెందాడు. సమాచారమందుకున్న తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కొట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా లింగపేట మండలం ఐలాపూర్. బతుకు దెరువు కోసం కాళ్లకల్ వచ్చి జీవిస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.మృతుడిని కొట్టిన దృశ్యాలు బయటక వచ్చాయి. అందులో నాగరాజును కొందరు చితకబాదారు.

సైకిల్​ దొంగతనం చేశాడని ప్రాణం తీశారు

ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి

Intro:TG_SRD_81_26_KONDAPOCHAMMA_ADIKARULA_ADDAGINTHA_AV_TS10016


Body:మెదక్: కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి మాబాబూబ్ సాగర్ వరకు చేపడుతున్న కాలువ కోసం భూసేకరణ లో భాగంగా సర్వే కోసం శుక్రవారం మనోహరాబాద్ మండలం ముప్పిరెడిపల్లికి వచ్చిన రెవిన్యూ, నీటిపారుదలశాఖ అధికారులను గ్రామస్తులు వెనక్కి పంపించి వేసారు. భూసేకరణ చేపడితే ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదని అధికారులతో మొర పెట్టుకున్నారు. గ్రామములో సర్వే చేసేది లేదని అధికారులకు తెగేసి చెప్పారు.


Conclusion:ప్రవీణ్ చారి, మేడ్చల్, కంట్రిబ్యూటర్, 9052208375

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.