మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట, చిప్పల్ తుర్తి గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గ్రామాల్లో ర్యాలీ తీశారు. ఊళ్లో ఉన్న ప్లాస్టిక్ని సేకరించారు. ఈ కార్యక్రమం నిరంతరం కోమసాగుతుందని గ్రామస్థులు తెలిపారు. భవిష్యత్తులో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తామన్నారు.
ఇవీ చూడండి: గోద్రా అల్లర్ల కేసులో మోదీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్