ETV Bharat / state

ఓటర్లు ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలి

ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు అధికారులు. మద్యం, డబ్బుకు ఓటును అమ్ముకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని విద్యార్థులకు సూచించారు.

మంచి గుణాలున్న నాయకుడిని ఎన్నుకుంటాం : విద్యార్థులు
author img

By

Published : Mar 30, 2019, 4:47 PM IST

ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ ఆసిస్టెంట్ రాజలింగు విద్యార్థులకు ఓటు హక్కు గురించి వివరించారు. ఓటర్లందరూ ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని అందుకు యువ ఓటర్లు ముందుకు రావాలని ప్రిన్సిపల్ కన్నారావు కోరారు. మంచి గుణాలున్న నాయకుడిని ఎన్నుకుంటామని విద్యార్థులు తెలిపారు.

ఇవీ చూడండి :నూలునిచ్చిన మిల్లే... నేతలనిచ్చింది

ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ ఆసిస్టెంట్ రాజలింగు విద్యార్థులకు ఓటు హక్కు గురించి వివరించారు. ఓటర్లందరూ ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని అందుకు యువ ఓటర్లు ముందుకు రావాలని ప్రిన్సిపల్ కన్నారావు కోరారు. మంచి గుణాలున్న నాయకుడిని ఎన్నుకుంటామని విద్యార్థులు తెలిపారు.

ఇవీ చూడండి :నూలునిచ్చిన మిల్లే... నేతలనిచ్చింది

Intro:tg_adb_81_30_eenadu_etv_avagahana_avb_c7
ఓటరు చైతన్యం పై అవగాహన
రిపోర్టర్ పేరు: ముత్తె వేంకటేశం
చరవాని నెంబర్: 9949620369
మద్యం, డబ్బుకు ఓటును అమ్ముకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భవిత డిగ్రీ కళాశాలలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ ఆసిస్టెంట్ రాజలింగు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడమే కాదు నిరక్షరాస్యులకు చెప్పాలన్నారు. ఈవీఎం ల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రిన్సిపాల్ కన్నారవు మాట్లాడుతూ... మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని అందుకు ఓటర్లుగా యువత ముందుకు రావాలన్నారు. మంచి నాయకుని ఎన్నుకుంటామని విద్యార్థులు తెలిపారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో సమూల మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు.


Body:బైట్స్

కన్నారావు, ప్రిన్సిపల్, భవిత డిగ్రీ కళాశాల
ఉజ్మ తబుసుమ్, డిగ్రీ విద్యార్థిని
శ్రీకాంత్, డిగ్రీ విద్యార్థి
అరుణ్ కుమార్, డిగ్రీ విద్యార్థి
సుజాత, డిగ్రీ విద్యార్థి.


Conclusion:ఓటరు చైతన్య సదస్సు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.