ETV Bharat / state

బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం

author img

By

Published : Aug 13, 2020, 7:06 PM IST

బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్​ కమిటీ నూతన పాలకవర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్​గా గడ్డం పావని కల్యాణి, వైస్​ ఛైర్మన్​గా రాజశేఖర్​ ప్రమాణ స్వీకారం చేశారు.

sworn in as chairman of bellampalli agricultural market committee
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​తో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా గడ్డం పావని కల్యాణి, వైస్ ఛైర్మన్​గా రాజశేఖర్​లతో అధికారులు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు హాజరయ్యారు.

మార్కెట్ కమిటీ ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేయాలని నేతలు సూచించారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​తో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా గడ్డం పావని కల్యాణి, వైస్ ఛైర్మన్​గా రాజశేఖర్​లతో అధికారులు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు హాజరయ్యారు.

మార్కెట్ కమిటీ ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేయాలని నేతలు సూచించారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రేపు గ్రేటర్​లో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.