ETV Bharat / state

మందమర్రి రహదారిపై ఆర్టీసీ కార్మికుల మానవహారం - tsrtc_strike

మందమర్రిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భాజపా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు రహదారిపై మానవహారం నిర్వహించారు.

మందమర్రి రహదారిపై ఆర్టీసీ కార్మికుల మానవహారం
author img

By

Published : Oct 11, 2019, 3:13 PM IST

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంచిర్యాల జిల్లా మందమర్రి రాష్ట్రీయ రహదారిపై భాజపా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకొని వినతిపత్రం అందజేశారు.

మందమర్రి రహదారిపై ఆర్టీసీ కార్మికుల మానవహారం

ఇవీ చూడండి: ఏడోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంచిర్యాల జిల్లా మందమర్రి రాష్ట్రీయ రహదారిపై భాజపా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకొని వినతిపత్రం అందజేశారు.

మందమర్రి రహదారిపై ఆర్టీసీ కార్మికుల మానవహారం

ఇవీ చూడండి: ఏడోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Intro:tg_adb_21_11_manava haram_avbb_ts10081


Body:సమ్మెకు మద్దతుగా మానవహారం ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంచిర్యాల జిల్లా మందమర్రి రాష్ట్రీయ రహదారి పై భాజపా ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం భాజపా నాయకులు ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. అక్కడి నుంచి నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని వినతి పత్రం అందజేశారు. byte. అందుగుల శ్రీనివాస్ భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి byte. లక్ష్మణ్ ఆర్టీసీ జెఎసి నాయకుడు


Conclusion:పేరు సారం సతీష్ కుమార్, జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్.9440233831
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.