ETV Bharat / state

పేదల కనులకు అండగా హోప్ ఫర్ సైట్ - ల్లంపల్లి లయన్స్ కంటి ఆసుపత్రిలో పేద ప్రజలకు శస్త్రచికిత్సలు

'హోప్ ఫర్ సైట్' సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లయన్స్ కంటి ఆసుపత్రిలో  శస్త్రచికిత్సలు నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు లక్ష్మి గోపీనాథం 5 లక్షల రూపాయలతో 500 మందికి చికిత్స చేయించారు.

lions club
పేద కనులకు అండగా హోప్ ఫర్ సైట్
author img

By

Published : Dec 27, 2019, 3:46 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లైయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో జూలై నెల నుంచి 'హోప్ ఫర్ సైట్' సంస్థ ఆధ్వర్యంలో కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పేద రోగుల కోసం లక్ష్మీ గోపీనాథం చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడారు.

దేశంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని లక్ష్మీ గోపీనాథం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఛైర్మన్ రాజారావు, వైస్ ఛైర్మన్ నారాయణరెడ్డి, కార్యదర్శి వినోద్, లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుఎర్ర సువర్ణ, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.

పేద కనులకు అండగా హోప్ ఫర్ సైట్

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లైయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో జూలై నెల నుంచి 'హోప్ ఫర్ సైట్' సంస్థ ఆధ్వర్యంలో కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పేద రోగుల కోసం లక్ష్మీ గోపీనాథం చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడారు.

దేశంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని లక్ష్మీ గోపీనాథం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఛైర్మన్ రాజారావు, వైస్ ఛైర్మన్ నారాయణరెడ్డి, కార్యదర్శి వినోద్, లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుఎర్ర సువర్ణ, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.

పేద కనులకు అండగా హోప్ ఫర్ సైట్

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_27_lions_club_operations_vo_ts10030
పేద కనులకు అండగా హోప్ ఫర్ సైట్
హోప్ ఫర్ సైట్ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లయన్స్ కంటి ఆసుపత్రి లో శస్త్రచికిత్సలు నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు లక్ష్మి గోపీనాథం 5 లక్షల రూపాయలతో 500 మందికి చికిత్స చేయించారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లైన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి లో జూలై నెల నుంచి సైట్ సంస్థ ఆధ్వర్యంలో లో గల కు కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. సేవాభావాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. సేవ చేయాలనే ఆలోచన రావడం అభినందనీయమన్నారు. పేద రోగుల కోసం లక్ష్మీ చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడారు. దేశంలో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని లక్ష్మీ గోపీనాధం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి చైర్మన్ రాజారావు, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, కార్యదర్శి వినోద్, లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు ఎర్ర సువర్ణ, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.



Body:బైట్
లక్మి, హోప్ ఫర్ సైట్ నిర్వహకురాలు


Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.