ETV Bharat / state

వైద్యం వికటించి బాలుడి మృతి... ఆసుపత్రి ఎదుట ఆందోళన

వైద్యం వికటించి బాలుడి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

author img

By

Published : Aug 26, 2019, 6:14 PM IST

వైద్యం వికటించి బాలుడు మృతి
వైద్యం వికటించి బాలుడు మృతి

మంచిర్యాలలోని ఓంసాయి ఆసుపత్రిలో ఐదేళ్ల బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేశారు. మందమర్రి మండలం కోటేశ్వరరావు పల్లెకు చెందిన బాలునికి తీవ్రమైన కడుపు నొప్పి రావటం వల్ల గతరాత్రి ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం బాలుడిని ఇంటికి తీసుకెళ్లాక బాలుడు మృతి చెందాడు. తమ కుమారుడికి సరైన వైద్యం అందించకపోవటం వల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఇవీచూడండి: అనిశా కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి

వైద్యం వికటించి బాలుడు మృతి

మంచిర్యాలలోని ఓంసాయి ఆసుపత్రిలో ఐదేళ్ల బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేశారు. మందమర్రి మండలం కోటేశ్వరరావు పల్లెకు చెందిన బాలునికి తీవ్రమైన కడుపు నొప్పి రావటం వల్ల గతరాత్రి ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం బాలుడిని ఇంటికి తీసుకెళ్లాక బాలుడు మృతి చెందాడు. తమ కుమారుడికి సరైన వైద్యం అందించకపోవటం వల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఇవీచూడండి: అనిశా కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి

Intro:TG_ADB_11_26_BALUDU_MRUTHI_AV_TS10032_HD Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓంసాయి ఆసుపత్రిలో ఐదేళ్ల బాలుడు వైద్యం వికటించి మృతిచెందాడని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు.
మందమర్రి మండలం కోటేశ్వరరావు పల్లెకు చెందిన బాలునికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో గతరాత్రి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
చికిత్స అనంతరం ఇంటికి వెళ్ళినాక బాలుడు మృతి చెందడంతో తమ కుమారుడికి సరైన వైద్యం అందించకపోవడం తోనే మృతిచెందాడని మృతదేహంతో ఆసుపత్రిలో బంధువులు ఆందోళన చేశారుConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.