ETV Bharat / state

మంచిర్యాలలో 322 కరోనా పాజిటివ్​ కేసులు

author img

By

Published : Aug 26, 2020, 7:29 AM IST

మంచిర్యాల జిల్లాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో కొత్తగా మరో 322 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 35 మంది కొవిడ్​ బారినపడి మరణించారు.

322 positive cases in manchiryala
322 positive cases in manchiryala

కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించలేనంతగా పెరిగిపోతోంది. మంచిర్యాల జిల్లాలో 322 కేసులు నమోదు కావడం మహమ్మారి ఉద్ధృతికి అద్దం పడుతోంది. 1241 మందికి పరీక్షలు చేయగా 322 మంది కొవిడ్ బారిన పడ్డారు.

మృతుల సంఖ్య 35కు చేరుకుంది. కరోనా పరీక్షలు చేసుకోవడానికి ప్రజలంతా పోటీపడుతున్నారు. జిల్లాలో రోజూ 1000 మందికి పైగానే పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించలేనంతగా పెరిగిపోతోంది. మంచిర్యాల జిల్లాలో 322 కేసులు నమోదు కావడం మహమ్మారి ఉద్ధృతికి అద్దం పడుతోంది. 1241 మందికి పరీక్షలు చేయగా 322 మంది కొవిడ్ బారిన పడ్డారు.

మృతుల సంఖ్య 35కు చేరుకుంది. కరోనా పరీక్షలు చేసుకోవడానికి ప్రజలంతా పోటీపడుతున్నారు. జిల్లాలో రోజూ 1000 మందికి పైగానే పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.