మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకంపల్లి రోడ్డు మలుపులో ఆత్మకూర్ వైపు నుంచి స్కూటీపై వేగంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకంపల్లిలో చోటు చేసుకుంది. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకంపల్లి రోడ్డు మలుపులో ఆత్మకూర్ వైపు నుంచి స్కూటీపై వేగంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ బస్సులో మంటలు... తప్పిన ప్రమాదం
Intro:Tg_Mbnr_14_06_Road_Accedent_Av_G3
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకంపల్లి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లో ఇద్దరు వ్యక్తులకు గాయాలై అపస్మారక స్థితి లో కి వెళ్లి పోయిన సంఘటన చోటు చేసుకుంది.
నోట్ సార్.... ఈ టీవీ భారత్ డిస్క్ నెంబర్ వాట్సాప్ కు ఫొటోస్ పంపించాను వాడుకోగలరు.
Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని venkampally రోడ్డు మలుపులో ఆత్మకూర్ వైపు నుంచి టిఎస్ 33 బి 44 92 స్కూటీ వాహనంపై వేగంగా వస్తు రోడ్డు మలుపు లో బోల్తా పడ్డారు . ప్రమాదంలో గాయపడిన వారిని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం లోని జమ్మి చెడు గ్రామానికి చెందిన వాసులు గా గుర్తించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి రోడ్ మలుపులో బోల్తా పడ్డారు. ప్రమాదంలో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గుర్తించి 108 వాహనంలో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను గుర్తించి విచారణ చేపట్టనున్నారు.
బాధితులు అపస్మారక స్థితి నుంచి బయటికి వస్తేనే వారిని గుర్తించే అవకాశం ఉంది
Conclusion: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకంపల్లి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లో ఇద్దరు వ్యక్తులకు గాయాలై అపస్మారక స్థితి లో కి వెళ్లి పోయిన సంఘటన చోటు చేసుకుంది.
నోట్ సార్.... ఈ టీవీ భారత్ డిస్క్ నెంబర్ వాట్సాప్ కు ఫొటోస్ పంపించాను వాడుకోగలరు.
Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని venkampally రోడ్డు మలుపులో ఆత్మకూర్ వైపు నుంచి టిఎస్ 33 బి 44 92 స్కూటీ వాహనంపై వేగంగా వస్తు రోడ్డు మలుపు లో బోల్తా పడ్డారు . ప్రమాదంలో గాయపడిన వారిని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం లోని జమ్మి చెడు గ్రామానికి చెందిన వాసులు గా గుర్తించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి రోడ్ మలుపులో బోల్తా పడ్డారు. ప్రమాదంలో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గుర్తించి 108 వాహనంలో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను గుర్తించి విచారణ చేపట్టనున్నారు.
బాధితులు అపస్మారక స్థితి నుంచి బయటికి వస్తేనే వారిని గుర్తించే అవకాశం ఉంది
Conclusion: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు