ETV Bharat / state

తొలి విడతలో వివాదం... తుది విడతలో ప్రశాంతం - MPTC

తొలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో వివాదం జరగడం వల్ల ఎన్నికలను బహిష్కరించారు రెండు గ్రామాల ప్రజలు. తుదివిడతలో రీపోలింగ్ నిర్వహిస్తున్నందున ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తొలి విడతలో వివాదం... తుది విడతలో ప్రశాంతం
author img

By

Published : May 14, 2019, 10:36 AM IST

Updated : May 14, 2019, 12:21 PM IST

తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన ఘర్షణల్లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్​ గ్రామం, రంగారెడ్డి జిల్లా అజీజ్​నగర్​లో పోలింగ్​ను నిలిపివేశారు. ప్రస్తుతం తుది విడత ఎన్నికల్లో ఆ రెండు ప్రాంతాల్లో రీపోలింగ్​ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తొలి విడతలో వివాదం... తుది విడతలో ప్రశాంతం

ఇవీ చూడండి: కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్

తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన ఘర్షణల్లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్​ గ్రామం, రంగారెడ్డి జిల్లా అజీజ్​నగర్​లో పోలింగ్​ను నిలిపివేశారు. ప్రస్తుతం తుది విడత ఎన్నికల్లో ఆ రెండు ప్రాంతాల్లో రీపోలింగ్​ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తొలి విడతలో వివాదం... తుది విడతలో ప్రశాంతం

ఇవీ చూడండి: కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్

Intro:Body:Conclusion:
Last Updated : May 14, 2019, 12:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.