ETV Bharat / state

'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్

author img

By

Published : Mar 29, 2019, 2:35 PM IST

ప్రజాస్వామ్యంలో మంచిగా పనిచేసే అభ్యర్థిని ఓటు వేసి ఎన్నుకునే హక్కు మనకు ఉందని... దాన్ని డబ్బులకు, మందుకు, ఇతర వస్తువులకు అమ్ముకోకూడదని మహబాబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచించారు. అనంతరం విద్యార్థులతో ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడా ఓటేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్
'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్
ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే... వారికే ఓటు వేసే పరిస్థితి వచ్చిందని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పని చేయడం లేదని బాధపడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్​పై విద్యార్థులకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన 'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో పాల్గొన్నారు.

నోటుకు, మద్యానికి లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఇవీ చదవండి:'పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు మళ్లీ నిర్వహించాలి'

'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్
ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే... వారికే ఓటు వేసే పరిస్థితి వచ్చిందని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పని చేయడం లేదని బాధపడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్​పై విద్యార్థులకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన 'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో పాల్గొన్నారు.

నోటుకు, మద్యానికి లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఇవీ చదవండి:'పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు మళ్లీ నిర్వహించాలి'

Intro:TG_Mbnr_03a_29_Ottesi_Voteddam_AB_C4

( ) ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తున్నారు వారికే ఓటు వేసే పరిస్థితి వచ్చిందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పని చేయడం లేదని బాధపడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై విద్యార్థులకు, అంగన్వాడి కార్యకర్తలకు ఏర్పాటు చేసిన 'ఒట్టేసి ఓటేద్దాం కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులతో కలిసి ఆయన పాల్గొన్నారు.


Body:ప్రజాస్వామ్యంలో మంచిగా పనిచేసే అభ్యర్థిని ఓటు వేసి ఎన్నుకునే హక్కు మనకు ఉన్నదని.. దానిని డబ్బులకు, మందుకు, ఇతర వస్తువులకు అమ్ముకోకూడదని సూచించారు. ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని ఓటు వేస్తే... ఆ తర్వాత మనకు ఏ పనులు కావాల్సిన డబ్బులు తీసుకొని చేస్తారని గుర్తుచేశారు. అనంతరం విద్యార్థులతో ఒట్టేసి ఓటేద్దాం ప్రతిజ్ఞ చేయించారు.


Conclusion:బైట్స్.
రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్
సంజయ్ గుప్తా, ఎన్నికల పరిశీలకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.