ETV Bharat / state

కారు బోల్తా... ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు - one man died three men injured

కారు బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా బూర్గుల గేట్​ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కారు బోల్తా... ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
author img

By

Published : Nov 19, 2019, 11:49 PM IST

రంగారెడ్డి జిల్లా షాదనగర్ సమీపంలో... బూర్గుల గేట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్​ కూకట్​పల్లికి చెందిన అబ్దుల్లా బీన్​ ఖలీం, అబ్దుల్​ అజీజ్​, ఆఫ్రోజ్​, సమద్​ పాలమూరు జిల్లా జడ్చర్లకు వెళ్తుండగా... బూర్గుల గేట్​ వద్ద లారీని ఓవర్​టేక్​ చేయబోయి కారు బోల్తా కొట్టింది. అబ్దుల్లా బిన్ కలీమ్ అక్కడికక్కడే మరణించగా.. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కారు బోల్తా... ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు

రంగారెడ్డి జిల్లా షాదనగర్ సమీపంలో... బూర్గుల గేట్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్​ కూకట్​పల్లికి చెందిన అబ్దుల్లా బీన్​ ఖలీం, అబ్దుల్​ అజీజ్​, ఆఫ్రోజ్​, సమద్​ పాలమూరు జిల్లా జడ్చర్లకు వెళ్తుండగా... బూర్గుల గేట్​ వద్ద లారీని ఓవర్​టేక్​ చేయబోయి కారు బోల్తా కొట్టింది. అబ్దుల్లా బిన్ కలీమ్ అక్కడికక్కడే మరణించగా.. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కారు బోల్తా... ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు

Intro:Tg_mbnr_15_19_JK_Banthi_Pula_saagu_pkg_TS10092
బంతి పూల సాగు భలే బాగు.
వరుస పండుగలు, దీక్షలు, పెళ్లిళ్లలో మంచి డిమాండ్,
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం,
సరైన సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు.


Body:నారాయణపేట జిల్లా మక్తల్ మండలం తిర్లపూర్ గ్రామానికి చెందిన యన్. స్వామి అనే రైతు తనకున్న పొలంలోని 2 ఎకరాల్లో బంతి పూల తోట సాగు చేస్తున్నాడు. పండుగలు, పుట్టినరోజు, పెళ్లి వేడుకలు, స్వాముల దీక్ష పూజా కార్యక్రమాల్లో బంతి పూలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్లో డిమాండ్ ఉండే సమయానికి అనుకూలంగా పూల తోటలను సాగు చేయడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు అని రైతు తెలిపారు. ప్రస్తుతం రానున్న సీజన్లో అన్ని పండుగలు శుభ కార్యాలు దీక్షలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూల సాగుకు ఇదే అనువైన సమయం. వ్యవసాయంలో రైతులు వరి, కందులు, పత్తి వంటి ఒకే రకమైన పంటలను వేయకుండా అదనపు ఆదాయం కోసం పూల తోటలను ఎంచుకోవడం ఉత్తమం అని రైతు తెలిపారు. వీటివల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందవచ్చు బంతి పూల సాగుపై రైతులు సరైన అవగాహన కలిగి ఉంటే తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం సాధించవచ్చు బంతి మొక్కలు నాటే విధానం ఆశించే చీడపీడలు చేపట్టాల్సిన సస్యరక్షణ పై సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు అని రైతు స్వామి తెలిపారు.


Conclusion:తిర్లపూర్ గ్రామానికి చెందిన స్వామి అనే రైతు పరిసర ప్రాంతాలలో ని రైతులకు ఒక ఆదర్శం, స్ఫూర్తి.

బైట్స్ :
1) యన్. స్వామి బంతి పూల సాగు రైతు.
2)కుర్మన్న గ్రామస్థుడు.
3)గ్రామస్తులు
4)గ్రామస్థుడు
5)గ్రామస్థుడు.

9959999069,మక్తల్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.