ETV Bharat / state

హరితహారం మొక్కల సంరక్షణకు జియో ట్యాగింగ్: కలెక్టర్ - Mahabubnagar collector Venkat Rao

హరితహారం మొక్కల సంరక్షణకు ప్రతి గ్రామపంచాయతీలో తప్పనిసరిగా పరిశీలకులను నియమించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు సూచించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు జియో ట్యాగింగ్‌ చేపట్టాలని సూచించారు.

Mahabubnagar collector Venkat Rao review on Harithaham programme
మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేపట్టండి
author img

By

Published : Jul 12, 2020, 8:44 PM IST

తెలంగాణకు హరితహారం, శానిటేషన్ తదితర అంశాలపై మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకటరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని సూచించారు.

గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని ఆదేశించారు. మండల స్థాయిలో స్వయం సహాయక మహిళా బృందాలకు ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ అధికారులకు వివరించారు.

తెలంగాణకు హరితహారం, శానిటేషన్ తదితర అంశాలపై మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకటరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని సూచించారు.

గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించాలని ఆదేశించారు. మండల స్థాయిలో స్వయం సహాయక మహిళా బృందాలకు ఆదాయం వచ్చేలా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ అధికారులకు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.