ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కల్పిస్తాం: రొనాల్డ్​రోస్ - Mro vijayareddy news

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ ఎమ్మార్వో విజయారెడ్డికి మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్​ రోస్ నివాళులు అర్పించారు.

నివాళులర్పిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు
author img

By

Published : Nov 5, 2019, 4:54 PM IST

విధులకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ.. కలెక్టరేట్​లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజలు మర్యాదగా మెలిగేవారని..రానున్న రోజుల్లో తిరిగి ఆ విధంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

నివాళులర్పిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

విధులకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ.. కలెక్టరేట్​లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజలు మర్యాదగా మెలిగేవారని..రానున్న రోజుల్లో తిరిగి ఆ విధంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

నివాళులర్పిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:TG_Mbnr_03_05_Collector_On_Employes_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) విధులకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు.


Body:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి రెడ్డి ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. మెజిస్ట్రేట్ స్థాయి అధికారినిపై జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో మీ ఉద్యోగులు కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లాంటి ఘటనలతో ఉద్యోగులు విశ్వాసాన్ని కోల్పోయాయని అభిప్రాయపడ్డారు.


Conclusion:జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా చర్యలు చేపడతామని అందుకు సంబంధించిన అంశాలపై విశ్లేషిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజలు మర్యాదగా మెలిగేవారిని.. రానున్న రోజుల్లో తిరిగి ఆవిదంగా తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విజయా రెడ్డి కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ఐఏఎస్ అధికారుల సంఘం ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితోపాటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పాల్గొని నివాళులు అర్పించారు .....byte
బైట్
రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ రాజగోపాల్, రెవెన్యూ సంఘం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.