ETV Bharat / city

భాజపా ధనికుల పార్టీ.. కాంగ్రెస్​ రైతు పక్షపాతి!

కాంగ్రెస్​ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. తమ విజయం కోసం పోరాడేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. నాగర్​కర్నూలు పార్లమెంటు పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మల్లురవి దిశానిర్దేశం చేశారు.

author img

By

Published : Mar 26, 2019, 6:11 AM IST

Updated : Mar 26, 2019, 9:48 AM IST

కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నాగర్ కర్నూల్​ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సమరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏడాదికి ప్రతి పేద కుటుంబానికి రూ.72 వేలు నేరుగా అర్హుల ఖాతాల్లో జమ అవుతాయని అభ్యర్థి మల్లు రవి తెలిపారు. భాజపా ధనికుల పార్టీ అని.... కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని అభివర్ణించారు.కాంగ్రెస్​ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నేతలు సూచించారు.

ఇవీ చూడండి:పేదలకు ఏటా రూ.72వేల నగదు బదిలీ : రాహుల్​

కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
నాగర్ కర్నూల్​ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సమరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏడాదికి ప్రతి పేద కుటుంబానికి రూ.72 వేలు నేరుగా అర్హుల ఖాతాల్లో జమ అవుతాయని అభ్యర్థి మల్లు రవి తెలిపారు. భాజపా ధనికుల పార్టీ అని.... కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని అభివర్ణించారు.కాంగ్రెస్​ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నేతలు సూచించారు.

ఇవీ చూడండి:పేదలకు ఏటా రూ.72వేల నగదు బదిలీ : రాహుల్​

Intro:TG_SRD_42_25_BJP_NAMINATION_VIS_AB_C1..
యాంకర్ వాయిస్... మెదక్ లోకసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆకుల విజయ తో కలిసి రఘునందన్ రావు రెండు సెట్లు నామినేషన్ వేయడం జరిగింది

ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని దేశంలో కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఇ నరేంద్ర మోడీ ని గద్దె దించాలని చూస్తున్నాయని కానీ నరేంద్ర మోడీ మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు టిఆర్ఎస్ పార్టీ నీ పద హారు ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ప్రలోభాలు పలుకుతున్నారు అది సాధ్యం కాదని యువత మహిళలు అంతా మళ్లీ మోడీకి పట్టం కట్టాలని చూస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు మెదక్ లోకసభ స్థానం బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన తెలిపారు మెదక్ నుండి బిజెపి పార్టీ పోటీ చేయడం కొత్తేమీ కాదని ఆలె నరేంద్ర ఇక్కడ నుండే పోటీ చేయడం జరిగిందని ఈసారి ఇ ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగించి మోడీ కి గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు

బైట్.. రఘునందన్ రావు బిజెపి అభ్యర్థి


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ మెదక్
Last Updated : Mar 26, 2019, 9:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.