ETV Bharat / state

'మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

మహబూబాబాద్​ జిల్లాలోని దంతాలపల్లిలో క్రిస్మస్​ కానుకల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

author img

By

Published : Dec 20, 2019, 11:01 AM IST

The government is working towards the development of minorities
'మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

మైనారిటీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో నిర్వహించిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన సుమారు 240 మందికి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం 16 మందికి కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుమారు 1000 మందికి క్రిస్మస్ కానుకలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

'మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

ఇవీ చూడండి : ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ

మైనారిటీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో నిర్వహించిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన సుమారు 240 మందికి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం 16 మందికి కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సుమారు 1000 మందికి క్రిస్మస్ కానుకలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

'మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

ఇవీ చూడండి : ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ

Intro:TG_WGL_26_19_CRISSMASS_KANUKALA_PAMPINI_AB_TS10114
....... ...... .......
జే. వెంకటేశ్వర్లు... డోర్నకల్...808574820
.... ..... ......
మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లో క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రభుత్వం కేటాయించిన క్రిస్మస్ కానుకలు లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.తొలుత క్రిస్మస్ ను పురస్కరించుకొని తొలుత కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు తినిపించారు. వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దంతాలపల్లి నర్సింహులపేట మండలాలకు చెందిన 240 మందికి క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. 16 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. డోర్నకల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో వెయ్యిమందికి క్రిస్మస్ కానుకలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బైట్.......
1. రెడ్యా నాయక్ ఎమ్మెల్యే డోర్నకల్.


Body:TG_WGL_26_19_CRISSMASS_KANUKALA_PAMPINI_AB_TS10114


Conclusion:TG_WGL_26_19_CRISSMASS_KANUKALA_PAMPINI_AB_TS10114

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.