ETV Bharat / state

దంతాలపల్లిలో సదరం శిబిరం

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి పీహెచ్​సీలో సదరం శిబిరం నిర్వహించారు. క్యాంపునకు దివ్యాంగులు పెద్ద సంఖ్యంలో హాజరై ధ్రువపత్రాలు పొందారు.

author img

By

Published : Jul 6, 2019, 11:24 PM IST

శిబిరానికి హాజరైన దివ్యాంగులు

దివ్యాంగుల కోసం మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి పీహెచ్​సీలో సదరం శిబిరం నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సదరం వైద్య శిబిరం చేపట్టారు. క్యాంపునకు దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరికి వైద్యాధికారులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. సదరం శిబిరాన్ని జిల్లా డిప్యూటీ డీఎంఅండ్​హెచ్​ఓ చలం పరిశీలించారు.

దంతాలపల్లిలో సదరం శిబిరం

ఇవీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

దివ్యాంగుల కోసం మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి పీహెచ్​సీలో సదరం శిబిరం నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సదరం వైద్య శిబిరం చేపట్టారు. క్యాంపునకు దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరికి వైద్యాధికారులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. సదరం శిబిరాన్ని జిల్లా డిప్యూటీ డీఎంఅండ్​హెచ్​ఓ చలం పరిశీలించారు.

దంతాలపల్లిలో సదరం శిబిరం

ఇవీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.