ETV Bharat / state

వాయుగుండం ప్రభావంతో వర్షం.. ఆందోళనలో రైతన్నలు

author img

By

Published : Oct 12, 2020, 4:52 PM IST

వాయుగుండం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. పత్తి, వరి పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

rains in mahaboobabad district crop farmers lossed
వాయుగుండం ప్రభావంతో వర్షం.. ఆందోళనలో రైతన్నలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబాబాద్ పట్టణం, కేసముద్రం, నెల్లికుదురు, గార్ల, బయ్యారం మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఈ వానలకి పత్తి, వరి పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబాబాద్ పట్టణం, కేసముద్రం, నెల్లికుదురు, గార్ల, బయ్యారం మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఈ వానలకి పత్తి, వరి పంటలు దెబ్బ తినే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: గోడ కూలి బాలిక మృతి, ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.