ETV Bharat / state

బిచ్యా నాయక్​ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి - minister Satyavati Rathod latest news

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కాంపెల్లి శివారు బిల్యానాయక్‌ తండాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిచ్యా నాయక్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట జడ్పీ ఛైర్​పర్సన్‌ బిందుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

minister Satyavati Rathod Visitation the family of Bichia Nayak in Mahabubabad district
బిచ్యా నాయక్​ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి
author img

By

Published : Jul 8, 2020, 11:54 PM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కాంపెల్లి శివారు బిల్యానాయక్‌ తండాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిచ్యా నాయక్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట జడ్పీ ఛైర్​పర్సన్‌ బిందుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కాంపెల్లి శివారు బిల్యానాయక్‌ తండాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బిచ్యా నాయక్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట జడ్పీ ఛైర్​పర్సన్‌ బిందుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.