ETV Bharat / state

స్థానికేతర  ఎంపీటీసీ మాకొద్దు..!

ఏకగ్రవంగా ఎన్నికైన స్థానికేతర ఎంపీటీసీ ఎన్నికను రద్దు చేయాలని మహబూబాబాద్​ జిల్లా రామన్నగూడెంలో గ్రామస్తులు రోడ్డెక్కారు. అధికారులు స్పందించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆందోళన చేపట్టారు.

author img

By

Published : May 3, 2019, 1:04 PM IST

స్థానికేతర  ఎంపీటీసీ మాకొద్దు..!
స్థానికేతర ఎంపీటీసీ మాకొద్దు..!

స్థానికేతర ఏకగ్రీవ ఎంపీటీసీ ఎన్నికను రద్దు చేయాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్న గూడెం గ్రామస్తులు ధర్నాకు దిగారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 2న జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో మిగతా ఏడుగురు అభ్యర్థులు విత్​డ్రా చేసుకున్నారు. పెద్ద నాగారం గ్రామానికి చెందిన అభ్యర్థి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానికేతరులు అవసరం లేదని... గ్రామానికి చెందిన వారే ఎంపీటీసీగా ఉండాలని గ్రామస్థులు మూకుమ్మడిగా ధర్నాకు దిగారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని గ్రామ రహదారులపై ముళ్లకంపలు వేసి ఆందోళన చేపట్టారు. స్థానికేతరులైన ఎంపీటీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారులు ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని రామన్నగూడెం గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ప్రస్తుత విధానాల్లో లోపాలున్నాయి... మార్పు అవసరం

స్థానికేతర ఎంపీటీసీ మాకొద్దు..!

స్థానికేతర ఏకగ్రీవ ఎంపీటీసీ ఎన్నికను రద్దు చేయాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్న గూడెం గ్రామస్తులు ధర్నాకు దిగారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 2న జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో మిగతా ఏడుగురు అభ్యర్థులు విత్​డ్రా చేసుకున్నారు. పెద్ద నాగారం గ్రామానికి చెందిన అభ్యర్థి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానికేతరులు అవసరం లేదని... గ్రామానికి చెందిన వారే ఎంపీటీసీగా ఉండాలని గ్రామస్థులు మూకుమ్మడిగా ధర్నాకు దిగారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని గ్రామ రహదారులపై ముళ్లకంపలు వేసి ఆందోళన చేపట్టారు. స్థానికేతరులైన ఎంపీటీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారులు ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని రామన్నగూడెం గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ప్రస్తుత విధానాల్లో లోపాలున్నాయి... మార్పు అవసరం

Intro: జె.వెంకటేశ్వర్లు డోర్నకల్ 8008574820
.......... ........ .........
TG_WGL_26_03_GRAMASTHULA_DARNA_AB_G1
........... ........ ........
స్థానికేతర ఏకగ్రీవ ఎంపిటిసి ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్న గూడెం లో చోటు చేసుకుంది ..ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానానికి వివిధ పార్టీల నుంచి 8 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళ .ఈ నెల 2న జరిగిన నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా మిగతా ఏడుగురు అభ్యర్థులు తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు .దీంతో పెద్ద నాగారం గ్రామానికి చెందిన అభ్యర్థి గ్రామ ఎంపీటీసీ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానికేతరులు అయిన వారు అవసరం లేదని.... గ్రామానికి చెందిన వారే ఎంపీటీసీ సభ్యులు గా ఉండాలని ఆ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మూకుమ్మడిగా ధర్నాకు దిగారు .గ్రామ రహదారులపై ముళ్లకంపలు వేసి ఆందోళన చేపట్టారు. స్థానికేతరులైన ఎంపిటిసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీటీసీ పత్రాలు దాఖలు చేసిన గ్రామస్తులను ప్రలోభాలకు గురిచేసి వారి నామ పత్రాలు ఉపసంహరించు కునేలా చేశారంటూ ధ్వజమెత్తారు. అధికారులు స్పందించి ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ధర్నా నిర్వహిస్తున్నా రు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
బైట్స్.......
1. కరుణాకర్ రెడ్డి యువజన సంఘం సభ్యుడు do
2. జి అరుణ స్వతంత్ర అభ్యర్థి
3.3. కే నాగరాజు గ్రామస్తుడు


Body:గ్రామస్తుల ధర్నా


Conclusion:గ్రామస్తులు ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.