ETV Bharat / state

ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవనానికి శంకుస్థాపన

కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి యాదవ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

author img

By

Published : Nov 23, 2019, 11:02 AM IST

ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవనానికి శంకుస్థాపన
ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవనానికి శంకుస్థాపన

ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే ఆత్రం సక్కు... ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్​ కాగజ్​నగర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కలిసి ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

జిల్లా కేంద్రంలో 20 గుంటల భూమిని ప్రభుత్వం యాదవ సంఘం భవనానికి కేటాయించింది. ఎమ్మెల్సీ గ్రాంటు 10 లక్షలు, జడ్పీ ఛైర్​ పర్సన్​ గ్రాంటు నుంచి 20 లక్షలు, ఎమ్మెల్యే గ్రాంటు నుంచి 20 లక్షల రూపాయలతో భవన నిర్మాణం చేపట్టనున్నారు.

కేసీఆర్​ సర్కార్​ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవనానికి శంకుస్థాపన

ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే ఆత్రం సక్కు... ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్​ కాగజ్​నగర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలతో కలిసి ఆసిఫాబాద్​లో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

జిల్లా కేంద్రంలో 20 గుంటల భూమిని ప్రభుత్వం యాదవ సంఘం భవనానికి కేటాయించింది. ఎమ్మెల్సీ గ్రాంటు 10 లక్షలు, జడ్పీ ఛైర్​ పర్సన్​ గ్రాంటు నుంచి 20 లక్షలు, ఎమ్మెల్యే గ్రాంటు నుంచి 20 లక్షల రూపాయలతో భవన నిర్మాణం చేపట్టనున్నారు.

కేసీఆర్​ సర్కార్​ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

Intro:ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పెద్దపీట

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘం భవనం పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్ కాగజ్నగర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిని 20 గుంటలు యాదవ సంఘానికి కేటాయించింది. ఆ భూమిలో ఈరోజు యాదవ సంఘం భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్సీ గ్రాంటు నుండి 10 లక్షలు, జెడ్పి చైర్ పర్సన్ గ్రాంటు నుండి 20 లక్షలు,శాసనసభ్యులు గ్రాంటు నుండి 20 లక్షల రూపాయలను మొత్తం 50 లక్షల రూపాయలతో భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆత్రం సక్కు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వము అన్ని వర్గాల వారికి కుల సంఘాలకు ఆర్థికంగా పెద్దపీట వేసి సంఘాల బలోపేతానికి ఎంతో ముందు ఉందని తెలిపారు. యాదవులకు గోర్రెల ను ఇస్తూ వారి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇకముందు కూడా తెలంగాణ ప్రభుత్వం యాదవ సంఘానికి అభివృద్ధిలో ముందు ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విస్మరించకూడదు అని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.
అనంతరం వచ్చిన అతిథులకు శాలువాలతో యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జెడ్ పి టి సి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లో నిర్వహించారు.

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా


Body:tg_adb_25_22_yadava_bhavana_bhoomi_pooja_avb_ts10078


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.