ETV Bharat / state

కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా

రైతుల సమస్యలు తీర్చాలంటూ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు.

author img

By

Published : Sep 11, 2019, 6:08 PM IST

కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా

రైతుల సమస్యలు తీర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో నిరసన కార్యక్రమంలో దిగారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు నాలుగు విడతల్లో చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా

ఇదీ చదవండిః కోట్లా లంబోదరుడికి 56 వేల లడ్డూల నైవేద్యం

రైతుల సమస్యలు తీర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో నిరసన కార్యక్రమంలో దిగారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు నాలుగు విడతల్లో చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా

ఇదీ చదవండిః కోట్లా లంబోదరుడికి 56 వేల లడ్డూల నైవేద్యం

Intro:filename

tg_adb_44_11_raithu_samasyalapai_congress_nirsana_vo_ts10034


Body:రాష్ట్రంలో రైతు సమస్యలను తీర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అన్నారు సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.