ETV Bharat / state

వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు - BUSSES FULL... PASSENGERS NILL...

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరింది. ప్రయాణికులు లేక బస్సులు, బస్టాండ్లు వెలవెలబోతున్నాయి.

వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు
author img

By

Published : Oct 15, 2019, 11:21 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె పదకొండవ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికారులు తాత్కాలిక కార్మికులతో బస్సులు నడిపిస్తున్నప్పటికీ... ప్రయాణికులు లేక ప్రయాణ ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. బస్సులో జనం లేక సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల తాత్కాలిక కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల జేబులకు చిల్లు పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి ప్రజల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు

ఇవీ చూడండి: శరణార్థి శిబిరంలో మంటలు- 4వేల మంది ఆశ్రయం ప్రశ్నార్థకం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె పదకొండవ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికారులు తాత్కాలిక కార్మికులతో బస్సులు నడిపిస్తున్నప్పటికీ... ప్రయాణికులు లేక ప్రయాణ ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. బస్సులో జనం లేక సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల తాత్కాలిక కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల జేబులకు చిల్లు పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి ప్రజల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.

వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు

ఇవీ చూడండి: శరణార్థి శిబిరంలో మంటలు- 4వేల మంది ఆశ్రయం ప్రశ్నార్థకం

Intro:వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు, బస్టాండ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో 11వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ 11వ రోజుకు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ప్రయాణికులు అంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టినప్పటి నుండి ప్రయాణికులు లేక బస్సులు, బస్టాండ్లు వెలవెలబోతున్నాయి.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ఆర్టీసీ సమ్మె పదకొండవ రోజున ప్రశాంతంగా కొనసాగుతుంది. తాత్కాలిక కార్మికులతో బస్సులు నడిపిస్తున్న...... ప్రయాణికులు లేక ప్రయాణం ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. బస్సులో జనం లేక సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల తాత్కాలిక కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా


Body:tg_adb_25_15_prayanikulu_leka_velavela bothunna_rtc_bussulu_bastandlu_vo_ts10078


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.