ETV Bharat / state

ఖమ్మంలో నూతన బస్టాండ్​ను ప్రారంభించిన కేటీఆర్

author img

By

Published : Apr 2, 2021, 12:27 PM IST

ఖమ్మం నగరంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. నగరంలో రూ.25 కోట్లతో నిర్మించిన నూతన బస్టాండ్​ను కేటీఆర్ ప్రారంభించారు.

ktr, ktr in khammam, khammam
కేటీఆర్, ఖమ్మంలో కేటీఆర్

ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్​ను కేటీఆర్ ప్రారంభించారు. రూ.25 కోట్లతో 30 ప్లాట్​ఫాంలు, అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్​ను నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అంతకుముందు నగరంలో ఐటీ హబ్​ రెండో టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగం లభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ.. ఆ రంగంలో దేశంలోనే గణనీయమైన అభివృద్ధి సాధించిందని వెల్లడించారు.

ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్​ను కేటీఆర్ ప్రారంభించారు. రూ.25 కోట్లతో 30 ప్లాట్​ఫాంలు, అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్​ను నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అంతకుముందు నగరంలో ఐటీ హబ్​ రెండో టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగం లభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ.. ఆ రంగంలో దేశంలోనే గణనీయమైన అభివృద్ధి సాధించిందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.