ETV Bharat / state

'అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వ కృషి' - SEMI CHRISTMAS CELEBRATIONS AT KHAMMAM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సెమి క్రిస్​మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మతాల పండుగలను ప్రభుత్వం ఘనంగా జరుపుతోందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.

SEMI CHRISTMAS CELEBRATIONS AT KHAMMAM
SEMI CHRISTMAS CELEBRATIONS AT KHAMMAM
author img

By

Published : Dec 21, 2019, 12:13 AM IST

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సెమి క్రిస్​మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని సండ్ర పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా క్రిస్​మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీతో పాటు విందు ఏర్పాటు చేసిందన్నారు.

'అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వ కృషి'

ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో సెమి క్రిస్​మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని సండ్ర పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా క్రిస్​మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీతో పాటు విందు ఏర్పాటు చేసిందన్నారు.

'అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వ కృషి'

ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త

Intro:TG_KMM_12_20_SEMI_CRISMAS_VO_TS10047_HDBody:క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయిలో సెమి క్రిస్మస్ వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......కులమతాలు రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ తోపాటు ప్రేమ విందు ఏర్పాటు చేసిందన్నారు. అంతేకాకుండా హైదరాబాదులో రూ. 10 కోట్ల వ్యయంతో క్రైస్తవులకు భవన నిర్మాణం తో పాటు జెరూసలేం ప్రయాణం కృషి చేస్తుందని వివరించారు.Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.