ETV Bharat / state

'మున్సిపల్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించండి'

అభివృద్ధి చేస్తున్న తెరాసకే ప్రజలు పట్టం కట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్ని గెలిచిన వారికి బహుమతులు అందించారు.

author img

By

Published : Jan 17, 2020, 11:42 AM IST

sattupalli mla sandra venkataveeryya on trs candidates
'మున్సిపల్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించండి'

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చింతలపాటి వీధిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెరాస ఎన్నికల గుర్తు, సేవ్​గర్ల్​, సంక్రాంతి పండుగను ప్రతిబింబించే ముగ్గు, కేసీఆర్ చిత్రపటంతో వేసిన ముగ్గులు అలరించాయి. అనంతరం విద్యార్థులతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.

'మున్సిపల్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించండి'
సత్తుపల్లిలో 23 వార్డులకుగాను ఆరు వార్డుల ప్రజలు తెరాసకు ఏకగ్రీవం చేశారని... మిగిలిన వార్డుల్లో తెరాస అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : ఒక దొంగ.. 31 బైకుల చోరీ..

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చింతలపాటి వీధిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెరాస ఎన్నికల గుర్తు, సేవ్​గర్ల్​, సంక్రాంతి పండుగను ప్రతిబింబించే ముగ్గు, కేసీఆర్ చిత్రపటంతో వేసిన ముగ్గులు అలరించాయి. అనంతరం విద్యార్థులతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.

'మున్సిపల్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించండి'
సత్తుపల్లిలో 23 వార్డులకుగాను ఆరు వార్డుల ప్రజలు తెరాసకు ఏకగ్రీవం చేశారని... మిగిలిన వార్డుల్లో తెరాస అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : ఒక దొంగ.. 31 బైకుల చోరీ..

Intro:TG_KMM_13_16_MUGGULA_POTI_VO_TS10047_HD_(1)


Body:అభివృద్ధి చేస్తున్న తెరాసకే ప్రజలు పట్టం కట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని చింతలపాటి వీధిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెరాస ఎన్నికల గుర్తు, సేవ్ గర్ల్స్, సంక్రాంతి పండుగను ప్రతిబింబించే ముగ్గు , కెసిఆర్ చిత్రపటంతో వేసిన ముగ్గులు అలరించాయి. అనంతరం విద్యార్థులతో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సత్తుపల్లిలో 23 వార్డులకు గాను ఆరు వార్డుల ప్రజలు తెరాసకు ఏకగ్రీవం చేశారని మిగిలిన పదిహేడు వార్డుల్లో తెరాస అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి కి రెండు నెలల్లో కొమ్మేపల్లి డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని నూరు శాతం సిమెంట్ రహదారులు మురుగు కాలువల నిర్మాణం చేస్తామని అని తెలిపారు. రాజీవ్ నగర్ కు మూడు కోట్ల రూపాయలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని దామలచెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా , వైశ్య కాంత చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. 350 ఎకరాల అటవీ భూమిలో ఏర్పాటు చేసే బయో అర్బన్ పార్క్ నిర్మాణానికి అతి త్వరలోనే మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పట్టణంలో ఉన్న అటవీ భూములకు ప్రత్యామ్నాయ భూములను నిరుపేదలకు రెండు పడక గదుల ఇల్లు నిర్మించి పేదల సొంతింటి కలను నెరవేర్చిన అని హామీ ఇచ్చారు.


Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.